Category తెలంగాణ

కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిరవధిక సమ్మె

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 :  జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన జీతాలను వెంటనే ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథక యూనియన్ మండల అధ్యక్షురాలు సత్యమ్మ కోరారు. ఆమనగల్లు మండలంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం సమీపంలో చేస్తున్న నివేదిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం…

హక్కుల సాధన కోసం ముదిరాజ్‌లంతా ఏకతాటిపైకి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్రంలోని ముదిరాజులు అందరూఒకేతాటిపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం  చేస్తున్నారని  ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.గురువారం చేవెళ్ల లో  పండగసాయన్న విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పులిమామిడి రాజు, కాసాని వీరేష్, బిత్తిరి సత్తి, దగడ్…

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కౌన్సిలర్ రాధమ్మ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 8వ వార్డు సంకటోనిపల్లిలో తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించిన బతుకమ్మ చీరలను కౌన్సిలర్  రాధమ్మ వెంకటయ్య పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చంద్రకళ, ఎల్లయ్య, బాలకృష్ణయ్య, జైపాల్, పెద్దయ్య, మమతా, భాగ్యమ్మ, అనంతమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు స్నేహ హస్తం ఫౌండేషన్ అభినందనలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 :  పోలీస్ ఉద్యోగ పరీక్ష ఫలితాలలో స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదారుడ్య శిక్షణ పొంది ఉద్యోగాలు  పొందిన ఆమనగల్లుకు చెందిన పది మంది అభ్యర్థులను గురువారం స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆమనగల్ కు చెందిన ఆమని (ఎక్సైజ్ కానిస్టేబుల్), మల్లిక (ఏ ఆర్ కానిస్టేబుల్),…

ఆత్మగౌరవ భవనాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని సాధ్యమైంది 

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ఆత్మగౌరవ భవనాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలోని సాధ్యమైందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. గురువారంసిద్దిపేట జిల్లా కేంద్రంలో ముదిరాజ్ ఏ సి కన్వెన్షన్ హాల్ ని ప్రారంభోత్సవంకు బండ ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.సిద్దిపేట పట్టణం లో…

11శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ పి ఆర్ సి కమిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం కానీ  కేవలం ఐదు శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం చాలా బాధాకరమని పిఆర్టీయూ జగదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కుకునూరి శేఖర్ అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 11 శాతం…

కొమురవెల్లి మల్లన్నకు జరిమానా -ఆదాయపు పన్ను శాఖ నోటీసులు 

  సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణలో సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లన్నకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.పాతికేళ్లుగా పన్ను చెల్లింపులు చేయలేదని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని సమాచారం. ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ సమర్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఏకంగా రూ.12 కోట్ల జరిమానా విధించినట్టు తెలుస్తోంది.దేవాదాయ శాఖ…

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపిట

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: జగదేవపూర్ మండల పరిధిలోని  అనంతసాగర్,చిన్నకిష్టాపూర్,వట్టిపల్లి, బస్వాపూర్, జగదేవపూర్, పీర్లపల్లి, నిర్మల్ నగర్ గ్రామలలో నూతన గ్రామ పంచాయతీ భనం ప్రారంభోత్స కార్యక్రమం సర్పంచ్లు దండు లావణ్య మల్లేశం, కర్రోళ కనకయ్య, రవి కంటి చెంద్రశేఖర్ గుప్తా, రజిత రాజేందర్ రెడ్డి, లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఆలేటి ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో…

దౌలాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ అక్కచెల్లమ్మలకు ఆడబిడ్డ లకు బతుకమ్మ, దసరా పండుగ ఘనంగా జరుపుకోవాలని తన…