Category తెలంగాణ

అల్పాహారంతో శక్తి, మానసిక చైతన్యం -విద్యపై ఏకాగ్రత మెరుగు

సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్06:  జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం  బడి పిల్లల భవితకు వరమని, ఉదయం తినే అల్పాహారంతో శారీరక శక్తి, మానసిక చైతన్యం వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.…

మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ అరుణ భాయి

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సంగారెడ్డి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ కే అరుణ భాయి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న డాక్టర్ అరుణ బాయి పదోన్నతి మీద రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా…

ఉప్పల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా   పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

  ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి పాటుపడతానని,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారంఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్య అతిథులుగా  బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి…

మహానీయుల ఆశయ సాధనకు కృషి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06:మహానీయుల ఆశయ సాధనకు ముఖ్యమంత్రికె.సి.ఆర్ పెద్ద పీట వేసి భావన నిర్మాణల కోసం స్థలాలు కేటాయిస్తునట్లురాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డిపేర్కొన్నారు.శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం సిరిగిరిపురం గ్రామ పరిధిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ,బాబు జగజీవన్ రామ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి…

 నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా 

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: చంపాపేట్ డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీలలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రూ.6 కోట్ల 80 లక్షల తో పలు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అందులో భాగంగా శుక్రవారం  పలు శంకుస్థాపన కార్యక్రమంలో  ఎల్.బి.నగర్  శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  హాజరై శంకుస్థాపనలు…

మైసిగండిలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  కడ్తాల మండలంలోని మైసిగండి  గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను కల్వకుర్తి శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ మహిళలకు పంపిణీ చేశారు.  కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం,  జడ్పిటిసి దశరథ్ నాయక్, ఎంపిటిసి లచ్చిరాం నాయక్, జోగు వీరయ్య, హర్యానాయక్, మైసిగండి గ్రామ సర్పంచ్ తులసి…

ఆమనగల్లులో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ నిరసన దీక్ష

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  ఆమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో  బస్టాండ్ సమీపంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షను ఆమనగల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ ఎ బి వి పి నాయకులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

15వ వార్డులో సిసి రోడ్డు పనులు ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 : ఆమనగల్లు మున్సిపాలిటీ 15వార్డు లోని శివాలయం కాలనీ, ప్రతిభనగర్ కాలని, ఉదయ్ నగర్ కాలనీ వెళ్లే మార్గంలో  సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్ తో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. రూ. 60 లక్షలతో …

ఎస్సి, ఎస్టీ, బీసీలను దగా చేస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06 : అగ్ర వర్ణ రాజకీయ పార్టీలు స్వాతంత్ర అనంతరం నుంచి నేటి వరకు ఎస్సి, ఎస్టీ, బిసిలను దగా చేస్తూనే ఉన్నాయని ప్రజా సైన్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…