Category తెలంగాణ

భౌగోళిక వైవిధ్యాన్ని సంరక్షించి భూమిని కాపాడండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : భౌగోళిక వైవిధ్యాన్ని సంరక్షించి భూమిని కాపాడాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సహకారంతో సికింద్రాబాద్ మౌలా అలీ పహాడ్లో అంతర్జాతీయ జియో డైవర్సిటీ డే 2023…

సిద్ధిపేట ఫుట్ పాత్ లకు కొత్త లుక్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పట్టణ ఫుట్ పాత్ లకు న్యూ లుక్ వచ్చింది. సరికొత్త అందాలు అద్ది జిగేల్ అనేలా ప్రకాశవంతమైన వీధి దీపాలు వెలిగాయి. విశాలమైన రోడ్లు.. డివైడర్లు.. సెంట్రల్ లైటింగ్.. ఇవి మహానగరాలకే పరిమితం. కానీ మన సిద్ధిపేట పట్టణం మహానగరానికి తీసిపోని విధంగా రూపాంతరం చెందిందని రాష్ట్ర మంత్రి హరీశ్…

ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది అనుకున్నది సాధించి సార్థకత తెచ్చారు. ఆత్మవిశ్వాసంతో దించిన తల ఎత్తకుండా చదివితే ఉద్యోగం వస్తదని నిరూపించారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో  ఉచిత పోలీసు శిక్షణ ద్వారా…

బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, ఆడబిడ్డలను గౌరవించుకోవడం బిఆర్ఎస్ ఆనవాయితీ అని, బతుకమ్మ పండుగ కానుకగా సర్కారు సారె అందించడంజరుగుతుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ గుప్త అన్నారు. చాట్లపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…

సిద్దిపేట నియోజకవర్గం లో బీఎస్పీ జెండా ఎగరేస్తాం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి హాజరై మాట్లాడుతూ… సిద్దిపేట నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్…

బాలగోపాల్‌ – ‌నిరంతర చైతన్య ప్రవాహం

బాలగోపాల్‌ ‌మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువలన్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు ఆలోచనపరులందరి అంత చైతన్యంలో నిత్య చైతన్య దీప్తిగా వెలుగొందుతూనే ఉన్నాడు. విద్యార్థి దశలో తత్వచింతనాసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం తదనంతర కాలంలో ఒక వడగాడ్పులా సాగింది. యువనారంభంలో ప్రారంభమైన ఆసక్తి దినదిన ప్రవర్ధమానమై అనేక…

ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేద పిల్లలకు వరం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06: మానవీయ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదవిద్యార్ధుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం వల్ల తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని అన్నారు ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా…

 ఈనెల 7న కడ్తాలకు హోం మంత్రి మహమ్మద్ అలీ రాక 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  నూతన మండలమైన కడ్తాలలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్  తీగల అనిత రెడ్డి,…

విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే పథకం సీఎం బ్రేక్ పాస్ట్

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 6:  ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారంగచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని మండల ప్రాథమిక పాఠశాల లో …