అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు సాయి భగవాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ని ప్రారంభించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు…







