Category తెలంగాణ

కుంగ్ ఫూ అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ గా హీరాలాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంగా దేశంలో వేలాది మంది వైద్యరంగ నిపుణులను, శాస్త్రవేత్తలను దేశ విదేశాలలో తన శిష్య బృందాన్ని విస్తరించామని నిష్కిన్, మాంక్స్, కుంఫు యూనివర్స్ సంస్థ ఫౌండర్ డా.గల్లా ప్రకాష్ రావ్ పేర్కొన్నారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

పేదలకు బీమా సౌకర్యం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: బిఅర్ఎస్ ఎన్నికల హామీలో రేషన్ కార్డు కలిగిన పేదలకు బీమాసౌకర్యం కల్పిస్తామని హమి ఇవ్వడం పట్ల  స్వాగతిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు.సోమవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హారీష్ రావును సిద్దిపేటలోని మంత్రి నివాసంలోడిబిఎఫ్ బృందం కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్…

బీఆర్ఎస్ తో నా బంధం ముగిసింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: 22 ఏండ్ల బీఆర్ఎస్ అనుబంధానికి నీలం మధు ముదిరాజ్ స్వస్తి పలికారు. సోమవారం పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి వేదికగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన 22 సంవత్సరాల…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 16: ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ మాత్రమేనని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రీన్, ఓపెన్ జోన్ తొలగింపు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బిఏంసి అల్మాస్ గూడ ఆడివి రెడ్డి గార్డెన్ లో…

కెసిఆర్ చేతుల మీదుగా బిఆర్ఎస్ బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు దిశా నిర్దేశం…

అన్ని స్థానాల నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ

•పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న వెల్లడించారు. ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేషనల్ పీపుల్స్…

వికారాబాద్ లో బీఆర్ఎస్ ‘మేనిఫెస్టో సంబరాలు’

కేసీఆర్ నాయకత్వం వర్థిలాలి : బీఆర్ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్15: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని,ఈ మేనిఫెస్టోతో పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ ఎస్…

సీఐఐ తెలంగాణ గ్రీన‌థాన్ విజేత‌ల‌కు రూ.1ల‌క్ష విలువైన హెల్త్ కార్డ్

•కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్ట‌ర్ బి.భాస్క‌ర‌రావు ప్ర‌క‌ట‌న‌ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 15 : కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఫిట్ నెస్ నియమాల‌ ద్వారా ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అవలంబించేలా ప్రోత్సహించడానికి సీఐఐ తెలంగాణ నిర్వహించిన ఫ్లాగ్ షిప్ ఈవెంట్ కార్పొరేట్ గ్రీనథాన్ నాలుగో ఎడిషన్ ఆదివారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన సీఈఓలతో సహా వెయ్యిమంది…

రోడ్డుపై ఏరులైపారుతున్న మురుగునీరు..పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 13 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 11వ వార్డు ఆదర్శ నగర్ కాలనీలో నివాస గృహాల ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి మురికినీరు ఏరులై పారుతున్న పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవలనే నూతనంగా సిసి రోడ్డును వేశారు. వేసిన కొద్ది రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి మ్యాన్ హోల్…