Category తెలంగాణ

నాడు నీటి గోస..నేడు జలకళ

అభివృద్ధికి ప్రతీక అమీన్ పూర్ -ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కె ఎస్ ఆర్ కాలనీలో ఇంటింటి ప్రచారం.. ఘన స్వాగతం పలికిన కాలనీ ప్రజలు.. పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: అమీన్ పూర్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధికి తార్కానంగా తీర్చిదిద్దుతున్నామని…

కొనసాగుతున్న కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : ఆమనగల్లు పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి…

ప్రతిపక్షాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన సెంట్రింగ్ యూనియన్ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ అన్ని వర్గాల మద్దతు బిఆర్ఎస్ కే ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి పనులు పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవాల మద్దతు పరంపర కొనసాగుతూనే ఉంది.అమీన్…

జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  బుధవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి రాష్ట్ర సరిహద్దు,  కొడంగల్ నియోజకవర్గం లోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటుచేసిన చెక్…

మృతురాలి కుటుంబానికి రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : కడ్తాల మండలంలోని మర్రిపల్లి  గ్రామపంచాయతీకి చెందిన నల్లవెల్లి నరసమ్మ గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ మర్రిపల్లి గ్రామానికి చేరుకొని నరసమ్మ కుటుంబ సభ్యులను…

అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రఘునందన్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకల’లో భాగంగా గత రెండు దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ టెక్నాలజీ రంగంలో సేవలు అందిస్తున్న ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్‌ను గుర్తించిన తెలంగాణ మేధావుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్…

వృద్ధిరేటును ప్ర‌క‌టించిన వెరానియం క్లౌడ్‌ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ముంబైకి చెందిన టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ కంపెనీ వెరానియం క్లౌడ్ లిమిటెడ్ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల్లో అసాధార‌ణ వృద్ధిని బుధవారం సాధించింది. మొత్తం ఆదాయం, నిక‌ర లాభాల‌లోనూ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి న‌మోదైంది. 2023 సెప్టెంబ‌రుతో ముగిసిన 2024 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి అర్ధ సంవ‌త్స‌రంలో(హెచ్‌1) రూ.96.25 కోట్ల స్టాండ‌లోన్ నిక‌ర…

సేవాలాల్ మహారాజ్,మేరమయాడిలకు ఘనంగా పూజలు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 18 : మండల పరిధిలోని మాన్యగూడ తండాలో శ్రీ సేవాలాల్  మహారాజ్,మేరమయాడిల ఫోటో,జెండాపెట్టి మొదటి పూజ ఘనంగా చేయడం జరిగింది.సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో బంజార పద్ధతిలో పూజలు చేయడం జరిగింది.తండా ప్రజలందరూ పూర్తిగా సహకరించారని సభ్యులు తెలిపారు.నీళ్ల బిందెలు ఎత్తుకొని మెరమయాడి,సేవాలాల్ మహారాజ్ బంజారా ద్వారంలో నీళ్లతో శుభ్రం చేయడం జరిగిందన్నారు.ఈ…

క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:  క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి,  సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. క్రైస్తవుల మనోభాలాన్ని పెంచి  సగర్వంగా అభివృద్ధి పథలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర  కార్యదర్శి , కంటోన్మెంట్ మాజీ…