Category తెలంగాణ

కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మేడ్చల్ ప్రజాతంత్ర అక్టోబర్ 18 : మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి వారి కుమారుడు జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి లు బుధవారం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రతాపసింగారంలోని ఆయన ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా…

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం జడ్పీటీసీ వినీల నరేష్ హైదరాబాదులో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో బుధవారంబీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ లో మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. జహీరాబాద్ లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్…

మార్వాడిల సమస్యల పరిష్కారాన్ని కృషి: బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:   మార్వాడి ల సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి  హైదారాబాద్ మల్కారామ్ ఐమాత అమ్మవారి మందిరం గౌశాలలో పూజ , భజన ప్రధమ వార్షికోత్సవ   కార్యక్రమానికి     బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ,మార్వాడి…

 శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్,రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్మెంట్స్ ,కృషి నగర్ ,లక్ష్మీ నగర్, మందాడి అపార్ట్మెంట్స్…

మల్లొక్కసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసుకుందాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల అభివృద్ధికి బాటలు వేశారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి ప్రగతి పథంలో ప్రయాణిద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే…

కాంగ్రెస్ జెండా ముస్లింలకు అండ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: ఏఐఎంఎం అధినేత అసద్ దిన్ ఓవైసి బిఆర్ఎస్ మేనిఫెస్టోను పొగడిన విధానాన్ని తప్పు పట్టిన  టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా. ఈ సందర్భంగా వహీద్ మియా మాట్లాడుతూ అసద్ బాయ్ హంకో బిక్ నహి హక్ చాహియే అసద్  మా కాంగ్రెస్ పార్టీ యొక్క…

చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా ఉంచాలి

ప్రజాతంత్ర  కొడంగల్, అక్టోబర్ 18:  చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు  బుధవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి రాష్ట్ర సరిహద్దు, కొడంగల్ నియోజకవర్గం లోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్…

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డ ఆర్థిక సాయం

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని మనోహర్ రెడ్డి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింలు బుధవారం అనారో గ్యంతో మృతి చెందారు. విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా  తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబానికి…

సీఆర్పీఎఫ్ మహిళా మోటార్సెక్టిల్ యాత్రకు గీతం ఆతిథ్యం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: యశస్విని ఆల్ ఉమెన్ సూటార్క్లిట్ ఎక్స్ పెడిషన్-2033 పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న మోటార్సెక్టిల్ ర్యాలీని బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సాదరంగా స్వాగతించి ఆతిథ్యం ఇచ్చారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. చంద్రశేఖర్- ఐఏఎస్, సీఆర్ పీ.ఎఫ్. డింజ్ అనిల్ మింగ్, కమాండెంట్ ఎర్నల్…