Category తెలంగాణ

ఉప్పల్లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రివ ర్యులు తన్నీరు హరీష్  నివాసంలో, బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 30మంది కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు  వారికి బిఆర్ఎస్ పార్టీ…

నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జిల్లాలోని ఎన్నికల కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని వసతులు కల్పించాలని, నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఎన్నికల రిటర్నింగ్…

సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర అక్టోబర్ 20:  సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలదేవి అన్నారు ఈ మేరకు ఆమెచందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ, సాయి నగర్,కృష్ణ దేవరయ్య కాలనీ, ఫ్రెండ్స్ కాలనీలలో   కార్పొరేటర్ …

అమ్మవారి మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : వివేక్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాన్ని శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ ప్రభాకర్ దంపతులు, శంకర్ ముదిరాజ్, మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ, తెరాస మహిళ…

షాద్‌నగర్ కు కాంగ్రెస్ కంచుకోట అని ఎప్పుడు నుంచో ప్రజలు అనుకుంటున్నా విషయమే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 20: కాంగ్రెస్ పూర్వ వైభవ పట్టు కోసం సమించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాకతో భారీ స్వాగతం తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత  ముందు షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. శత్రు పార్టీలకు దుర్భేద్యమైన కాంగ్రెస్ కంచుకోటకు పూర్వ…

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి ప్రజలకు సేవ చేస్తా 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి గుండా పెద్ద ఎత్తున…

జనాభా దమాషా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన సీట్లను అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 సీట్లు కేటాయించాలని తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక కన్వీనర్ జమలపురం శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించానని, మహేశ్వరం కాంగ్రెస్ టికెట్…

ఎన్నికల  ఎన్నికల కోడ్ అమలు  లో ఉన్న డబ్బు సరఫరా ఆగటం లేదు

 షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్20: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా గురువారం మధ్యాహ్నం హైదరాబాదు నుండి చెగూర్ వైపు వెళ్తున్న TS- 12-EN-7467 కారుని ఆపి తనిఖీ చెయ్యగా నవనీత్ అగర్వాల్ కి చెందిన రూ.5 లక్షల రూపాయలు నగదుకు సంబంధించి…

 శ్రీ మహాలక్షి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు అరవ రోజు శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ మహాలక్షి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన  శ్రీ మహాలక్షి దేవి హోమముమంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ …