Category తెలంగాణ

శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఏడవరోజు శనివారం రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన శ్రీ సరస్వతి దేవి హోమము.మంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ  సాయంత్రంశ్రీ…

60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ  ఏమి అభివృద్ధి చేసింది లేదు

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కోత్తూరు మండల పరిధిలోని  ఇన్మల్ నర్వ  గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవము  గ్రామ సర్పంచ్ పాత్లావత్  అజయ్  మీట్టూ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ రవీందర్ యాదవ్  ముఖ్య అతిథిగా పాల్గొని  నూతన, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని…

ఎలికట్ట అంబ భవాని మాతకు వెండి కిరీటం  సమర్పించిన మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఫరఖ్ నగర్ మండలం ఎలికట్ట అంబా భవాని మాతకు  షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కొందూటి మహేశ్వరీదంపతులు, కుటుంబ సభ్యులు కొందూటి రవి చారి,రమాదేవి దంపతులు, కొందూటి శక్తిసాయి చరణ్ తో కలిసి సుమారు లక్షరూపాయల విలువచేసే వెండి కిరీటాన్ని బహూకరించారు.…

మార్కండేయ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పట్టణంలోని  శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహా గౌరీ శాకాంబరీ అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి రవి నవ్య, సత్యరాములు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల…

ప్రగతి ప్రధాతకు పట్టం కడదాం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రమైన గుమ్మడిదల…

ఆమనగల్లు లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లో ఉన్న దివంగత ఎస్సై హనుమంత్ రెడ్డి విగ్రహానికి ఆమనగల్లు ఎస్సై బలరాం, ఎ ఎస్ఐ బాల్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసులు చేసిన…

నిరుపేదలకు అండ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 :  తెలంగాణ రాష్ట్ర మల్టిపుల్ 320 లోని జిల్లా 320ఎ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత సంచార భోజన అన్నదాన శిబిరాన్ని ఆమనగల్లుకు చెందిన ప్రముఖ వైద్యులు దివంగత జూలూరు పర్వతాలు జ్ఞాపకార్థం ఆయన 22వ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు బస్టాండ్ ఎదురుగా ఉన్న రవీంద్ర మెడికల్ హాల్…

దుర్గాదేవి మండపాలను దర్శించుకున్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రుల ను పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయా మండపాల నిర్వాహకులు చైర్మన్ ఘనంగా సత్కరించారు.…

యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గ్రామ సర్పంచ్ కృష్ణ

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: యువత సన్మార్గాలను ఎంచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామ సర్పంచ్ కృష్ణ అన్నారు.శనివారం దాదాపూర్ గ్రామంలో  శ్రీ చైతన్య యువజన సంఘము, గ్రామ  సర్పంచ్  కృష్ణ అద్వర్యంలో  దాదాపూర్ గ్రామంలో ఆర్మీ ఉద్యోగం సాధించిన తోకని శ్రీనివాస్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ… గ్రామాల్లోని యువకులు…