Category తెలంగాణ

ఎన్నికల నిబంధనలు ఉల్లాంఘిస్తే

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 25: ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సోషల్ మీడియా లేక వేరే మార్గంలో రెచ్చగొట్టే విధంగా మెసేజ్ చేసినా మాట్లాడినా  అటువంటి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ రూపేష్  హెచ్చరించారు. బుధవారం  స్థానిక గోకుల్ ఫంక్షన్ హాల్ లో…

అంబేద్కర్ వాదులనే అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : అంబేద్కర్ వాదులను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మెజారిటీ దళిత బహుజన ఓటర్ సమాజంపై ఉందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. డిబిపి తరుపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యుర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు హిమాయత్‌నగర్‌ పార్టీ…

శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శేరిలింగంపల్లి లో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో కాలనీ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్యకు మంగళారతులుతో ఘన స్వాగతం పలికిన మహిళా మణులు 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 25 : మొయినాబాద్ మండల పరిధిలోని చందనగర్,కుత్బుదిన్ గుడా,ఎల్కగుడా,గ్రామాలలో  ప్రజా ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య ను మంగళహారుతులతో స్వాగతం పలికిన మహిళా మణులు.బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ అభివృద్ధి జరిగిందన్నారు యాదన్న.చేవెళ్లలో మళ్ళీ బిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం అని ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు.పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్…

ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వి.వి ప్యాట్స్‌ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శాసనసభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వి.వి ప్యాట్స్‌ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలో ని సమావేశ మందిరంలో   డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ బృంద ప్రధాన అధికారి…

మాడుగులలో బిజెపిలో భారీగా చేరికలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. బుధవారం మాడుగుల మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు…

మీర్ఖాన్ పేట్ నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 25 : మండల పరిధిలోని మీర్ఖాన్ పేట్ గ్రామంలో అయ్యప్ప స్వాములు బుధవారం చంద్రమోహన్ నాయర్ గురుస్వామి ఆధ్వర్యంలో కాకి నవీన్ కుమార్,జక్కుల శివ,పంతం జంగయ్య స్వాములు ఈరుముడి కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు.గ్రామంలో అయ్యప్ప శరను గోషలతో మారు మోగింది.ఈ సందర్భంగా  ఈమహేశ్వరం నియోజకవర్గం ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ పాల్గొని ప్రజలు…

జిల్లా వ్యాప్తంగా నగదు, ఆభరణాలు తరలింపుపై విస్తృతంగా తనిఖీలు

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించరాదని ఈ విషయంలో అధికారులకు సహకరించాలని ప్రజలకు సూచిస్తూనే, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన సమయంలో అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 104…

యువత భక్తి భావం పెంపొందించుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : యువతీ యువకులు సమాజంలో చెడు అలవాట్లను దూరంగా ఉండి భక్తి భావంతో మెలగాలని సంఘ సేవకుడు పాపిశెట్టి రాము అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో వంటగది నిర్మాణానికి భూమి పూజ చేశారు.  వంటగది నిర్మాణ దాతలు పాపిశెట్టి కుమార స్వామి కౌసల్య,…