Category తెలంగాణ

‌ప్రజల కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌  

‌కాంగ్రెస్‌ ‌నాయకులు బాధ్యతారాహిత్యంగా ఏదితోస్తే అదే మాట్లాడుతున్నరు రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న ఇబ్బందులను ఒక్కొక్కటి అధిగమిస్తూ ముందుకెళ్లినం ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో నెం. 1 స్థానంలో తెలంగాణ కారు గుర్తుకు వోటేసి మంచిరెడ్డి కిషన్‌ ‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి ఇబ్రహీంపట్నం ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌ ఇ‌బ్రహీంపట్నం, ప్రజాతంత్ర, నవంబర్‌…

గాజు గుర్తుపైన ఎన్నికల బరిలో జనసేన పార్టీ

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 14: రాజు గుర్తుపైన ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తేలిపారు.    తెలంగాణలో జనసేన గుర్తు గల్లంతు అని వచ్చిన కథనాలపై తాండూరు జనసేన అభ్యర్థి వేమూరి శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం తాండూరు పట్టణం లోని జనసేన…

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి : ఎన్నికల పరిశీలకులు

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జిల్లాలోని ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వా గార్గ్,  అమన్మిట్టల్, వ్యయ పరిశీలకులు  ప్రేమ్ప్రకాశ్…

హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుందిగల్ గ్రామంలో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వారి మిత్రమండలి మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 1000 మంది మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.…

కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 14: సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ కబ్జాకు…

16వ వార్డులో చంద్రారెడ్డి ప్రచారం

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్ 14 : మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి విజయం తధ్యమని నాగారం  మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి  అన్నారు. మంగళవారం ఆయన   ప్రచారంలో భాగంగా 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో  నాగారం మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్   నరేందర్ రెడ్డి,  కాలనీ ప్రెసిడెంట్…

మేడ్చల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 14 : మేడ్చల్  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం దమ్మాయిగూడ లో మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ పాలనలో విసిగిపోయి  కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బి ఆర్ఎస్ పార్టీ  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను  ఏవి…

బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ భరోసా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే కెసిఆర్ భరోసా పథకాలు అమలవుతాయని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి అసెంబ్లీకి పంపాలని…

ఒక్క అవకాశం ఇవ్వండి  మీ సమస్యలను తీరుస్తా

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 14: మన ఓట్లను మనమే వేసుకొని పాలకులమవుదామా లేదంటే మన ఆత్మ గౌరవాన్ని హేళన చేస్తూ మన ఓట్లతో లబ్ది పొందుతున్న పాలకుల కు బానిసలుగా ఉందమా తేల్చుకునే సమయం ఆసన్నమైందని పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం  బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో…