Category తెలంగాణ

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ మున్సిపల్ చైర్…

సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై బీఅర్ఎస్ లో చేరిక బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30:   ఉప్పల్  లో బీఅర్ఎస్ పార్టీ సంక్షేమ పలాలకు ఆకర్షితులై  ప్రజలు మద్దతు పెరిగి భారీగా బలం చేకూర్తోందని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం బీఅర్ఎస్ సీనియర్ నాయకులు పూడూరి జితేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో బీఅర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి…

శేరిలింగంపల్లిలోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలోని గంగారాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సతీమణి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్  మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్…

ఉద్యమాల ముద్దుబిడ్డను ఒకసారి ఆశీర్వదించండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : మీలో ఒకరిగా ఉంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి గత 40 సంవత్సరాలుగా మీతో నడిచిన తనకు ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో…

ఎన్నికల నేపథ్యంలో ఆమనగల్లు లో పోలీసులు కవాతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : ఎన్నికల కోడ్ అమలులో భాగంగా సోమవారం  ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది తో ఫుట్ పెట్రోలింగ్ /కవాతు ను గ్రామంలోని గుర్రం గుట్ట కాలనీ, హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా వి జగదీశ్వర్ గౌడ్ ను ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఈ మేరకు సోమవారం చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో …

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రతి దుకాణాదారుడు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్  అన్నారు. సోమవారం ఆమనగల్ పట్టణంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సాలెమ్మ దుకాణం పై దాడులు నిర్వహించి 55 లిక్కర్ బాటిల్లను  16 బీర్లను…

గీతమ్ రక్తదాన శిబిరం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30:  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిస్థితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసెట్టీ, తలసీమియా టాస్క్ ఫోర్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ల సహకారంతో అత్యంత విజయవంతంగా నిర్వహించి ఈ శిబిరంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే గాక అది…

ఎమ్మెల్యే జిఎంఆర్ కు సబ్బండ వర్గాల మద్దతు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పతంలో ముందుకు తీసుకుని వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సబ్బండ వర్గాల ఏకగ్రీవ మద్దతుల పరంపర కొనసాగుతూనే ఉంది. పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన క్షత్రియ రాజ్ పుత్ సమాజ్, పెరిక సంఘం, చర్చి…