Category తెలంగాణ

నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 18: శంకర్పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమన్నకు గజమాలతో స్వాగతం పలికారు.నియోజకవర్గంలోని ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను పామేనా భీం భరత్ కోరినారు.ప్రతిపక్ష నాయకులు తమపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని విన్నవించుకున్నారు. నియోజకవర్గంలో వందల ఎకరాల భూములు నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత నాదన్నారు. శంకర్పల్లి మండలంలోని శేరిగూడ,…

సంక్షేమ పథకం అందని ఇల్లులేదు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో సి ఎం కే సి ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లులేని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు .శనివారం మహేశ్వరం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి ఆకన్‌పల్లి, గట్టుపల్లి,కోళ్ల పడకల్, పెండ్యాల్ తో పాటు…

మరోసారి అవకాశం ఇవ్వండి…అభివృద్ధి కొనసాగిస్తా 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 18: చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి కొనసాగిస్తా అని ప్రజలను యాదన్న కోరినారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందినాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.కొమరబరండ గ్రామంలో రామక్కపాటకు ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి సర్పంచ్ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్…

అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే శిఖండిలా సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నాడు సామ రంగారెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 18:  గెలిపించిన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నిస్తుంటే, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాత్రం శిఖండిలా అడ్డుపడుతున్నాడని ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మన్సూరాబాద్‌ డివిజన్‌లోని లెక్చరర్స్‌ కాలనీ, వినాయక నగర్‌ కాలనీ, బొమ్మలగుడి, ఎల్లారెడ్డి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, టి…

కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 18: పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ కౌన్సిలర్ బోండాల శ్రీనివాస్ గౌడ్ లు పేర్కొన్నారు. శనివారం వికారాబాద్…

బిఆర్ఎస్ లో చేరిన సత్యం సాగర్

కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 18 : తెలంగాణ సాగర సంగం ప్రధాన కార్యదర్శి, మాజీ వార్డ్ మెంబర్  గౌరక్క సత్యం సాగర్ నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో  మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో  శనివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సత్యం సాగర్ తో పాటు సుమారు 100 మంది  సాగరం సంఘం …

ముదిరాజుల సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 18: ముదిరాజుల సంక్షేమం టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి పట్టణంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో  ముఖ్య అతథులుగా మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ గ,భూగర్భ వనరుల శాఖ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి ,జడ్చర్ల…

బీసీ అభ్యర్థిని సీఎం చేయడం బిజెపితోనే సాధ్యం దౌల్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 18: బీసీ అభ్యర్థిని సీఎం చేయడం కేవలం బిజెపి పార్టీతోనే సాధ్యమని భారతీయ  జనతా పార్టీ దౌల్తాబాద్ మండల అధ్యక్షులు సతీష్ ముదిరాజ్ అన్నారు కొడంగల్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కొడంగల్ నియోజకవర్గ  అభ్యర్థి బంటు రమేష్ కుమార్ కి మద్దతుగా బిజెపి దౌల్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో…

రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 18: రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులు అండగా ఉంటారని  బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు .సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచపురం గ్రామంలోని కారు గుర్తుకు ఓటు…