Category తెలంగాణ

17 ఎంపి సీట్లు గెలవడమే లక్ష్యం

హైదరాబాద్‌ సీటుపైనా పాగా వేస్తాం.. ఈసారి మా తడాఖా చూపిస్తాం  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌  కేంద్ర పథకాలను జనంలోకి తీసుకుని వెళ్లడమే  లక్ష్యంగా 10 నుంచి బండి సంజయ్‌ పాద యాత్ర కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను…

కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వమే

 రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే చాన్స్‌ లేదు  రాష్ట్రంలో కెసిఆర్‌ కుటుంబ పాలన అంతమైంది  మజ్లిస్‌ అభ్యర్థిని గట్టిగా ఢీ కొంటాం  మహేశ్వరం గావ్‌ చలో అభియాన్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : దేశంలో అవినీతిలేని, అంకిత భావంతో పాలన జనరంజకంగా సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో మూడవ సారి…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభద ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు   హైదరాబాద్‌,…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రూప్‌-1లో మరో 60 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు మొత్తం 563కు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌కు టిఎస్‌పిఎస్‌సికి సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 60 పోస్టులు అదనంగా పెంచింది. గతంలో 503 పోస్టులకు…

కాళేశ్వరంతో తెలంగాణ సర్వనాశనం

కృష్ణా జలాలపై దమ్ముంటే చర్చకు రావాలి కెసిఆర్‌కు మంత్రి ఉత్తమ్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : కాళేశ్వరంతో తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్‌ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం…

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ది

సిఎం రేవంత్‌తో పలువురు కంపెనీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : హైదరాబాద్‌ మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డిని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇటీవల లండన్‌, దుబాయ్‌ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్‌…

ముదురుతున్న జల జగడం

అధికార, విపక్షాల పరస్పర నిందారోపణలు సవాళ్లు…ప్రతి సవాళ్లతో ఘర్షణ వాతావకణం అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చకు అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముఖ్య కారణాల్లో ఒకటైన జలవివాదం ప్రత్యేక రాష్ట్రాల అనంతరం కూడా గత పదేళ్ళుగా ఇంకా ఒక…

రిజిస్ట్రేషన్లలో టిఎస్‌ బదులు టిజి

మార్గదర్శకాలు రూపొందిస్తున్న రవాణా శాఖ పాత నంబర్లు యథావిధిగా ఉంటాయంటున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తెలంగాణకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్రం పేరును టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయించడంతో వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్‌కు బదులుగా టీజీ ఉండనుంది. ఈ మేరకు…