Category తెలంగాణ

మా ప్రభుత్వం జోలికి వొస్తే అంతుచూస్తా

వారు పదేళ్లు పాలిస్తే మాపై అప్పుడే విమర్శలా… పాలమూరు బిడ్డ సిఎం కావడం తట్టుకోలేకపోతున్నారు రాష్ట్రం కోసం మోదీతో అయినా..కెడీతో అయిన కొట్లాడుతా మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా కేంద్రంతో ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం కెసిఆర్‌ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు కాలు ఇరిగిందని చెప్పి..ఇంట్ల కూర్చుని విమర్శలు చేస్తున్నాడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వేసిన…

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…

విద్యుత్‌ ‌పథకం అమలులో అర్హులకు అన్యాయం

‌రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని ఈ మేరకు మంగళవారం నాడు  తనతో కలిసి  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌చేసిన చర్చలను, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్‌ ‌సమావేశంలో వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వంటి అణగారిన వర్గాల అభ్యున్నతికోసమే నాటి ఉద్యమక్‌…

కాంగ్రెస్‌ ‌పార్టీ పై పెరుగుతున్న వ్యతిరేకత..

ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి మహాబూబ్‌ ‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజక వర్గాల సమీక్ష సమావేశం లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీఎస్పీ తో పొత్తు ఖరారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మార్చి05: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను  మూట…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే

పత్రికలు, టీవీలకు ఫ్రీడమ్‌ ఇస్తూ ముందుకు •జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాలి •పొత్తూరి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం వెంకట్‌ ‌నారాయణకి అందజేసిన సీఎం రేవంత్‌ రవీంద్రభారతి, ప్రజాతంత్ర, మార్చి 05 : రాజకీయ నాయకులు మోర్‌ ‌పవర్‌ అం‌టే జర్నలిస్టులు మోర్‌ ‌ఫ్రీడమ్‌ అం‌టారని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని ముఖ్యమంత్రి…

యువతను ఎదగనివ్వని కుటుంబ పార్టీలు

వారికి విదేశీ బ్యాంకు ఖాతాలు…మా పాలనలో పేదలకు జన్‌ధన్‌ ‌ఖాతాలు వారికి కోటల వంటి భవంతులు…మా పాలనలో పేదలకు ఇండ్లు వారికి కుటుంబం ఫస్ట్..‌నాకు దేశమే ఫస్ట్ 140 ‌కోట్ల ప్రజలే నా కుటుంబం…అదే నా ఎన్నికల నినాదం బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ల మధ్య అవినీతి బంధం భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేరుస్తాం పటాన్‌ ‌చెరు…

రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి

ఎన్‌టిపిసి పూర్తి స్థాయి సామర్థ్యానికి.. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి.. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహరాష్ట్రను ఒప్పించేందుకు.. పలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరుతూ ప్రధాని మోదీకి సిఎం రేవంత్‌ రెడ్డి వినతి పత్రం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 5 : ఎన్‌టిపిసిలో ప్రస్తుతమున్న 1600 మెగావాట్ల ఉత్పత్తి…

‌ప్రధాని మోదీ పర్యటన విజయవంతం

•ప్రజల నుంచి అద్భుతమైన స్పందన •నేటి నుంచి ‘మన మోదీ’ ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేర్లతో క్యాంపేయిన్స్.. •రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఈటీ స్క్రీన్‌ ‌వ్యాన్ల ద్వారా ప్రచారం.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : తెలంగాణలో రెండ్రోజుల ప్రధానమంత్రి పర్యటన విజయవంతమైందని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన…

వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం  కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు  బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది  ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని…