Category తెలంగాణ

కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం

ఎన్నికలలోనే రాజకీయం…అభివృద్ధి విషయంలో కాదు రాష్ట్రాభివృద్ధిలో రాజీ లేదు…భేషజాలు లేవు ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలి ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదిలాబాద్‌ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. అభివృద్ధి విషయంలో కాదని సిఎం రేవంత్‌ రెడ్డి కేంద్రంతో సంబంధాలపై తన వైఖరిని స్పష్టం…

నేడు రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

నేడు ఆదిలాబాద్‌లో..రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన…బహిరంగ సభలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రధాని ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే..పూర్తయిన…

బిఆర్‌ఎస్‌కు మరో షాక్‌

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం..వారం రోజుల్లో ముహూర్తం ఫిక్స్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మంత్రి పొంగులేటి వ్యూహం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 03 : బిఆర్‌ఎస్‌ వరుసగా షాక్‌లు తాకుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎంపిలతో సహా పలువురు బిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు…

రైట్‌..రైట్‌..ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం…

ప్రయాణికులతో మాటా మంతి మరో వెయ్యి బసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : సచివాలయంలో తన విధులు, జిల్లాల్లో సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ వెళ్తున్న…

ఇందిరమ్మ ఇళ్లతో సహా అన్ని హామీలు నెరవేరుస్తాం..

రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం  ప్రభాకర్‌ అమీర్‌ పేటలో స్వయంగా జీరో కరెంట్‌ బిల్లులు  తీసి ఇచ్చిన మంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : అధికారంలోకి వొచ్చిన 90 రోజుల్లోనే తాము ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, ఇందిరమ్మ ఇండ్లతో సహా అన్ని గ్యారెంటీలను నెరవేర్చుతామని రవాణా, బీసీ సంక్షేమ…

జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతుంది

కేంద్ర కేబినెట్‌లోనూ ప్రాతినిధ్యం తక్కువే.. జాతీయ స్థాయిలో రాణించేందుకు అందరూ కలిసిరావాలి.. ‘గవర్నర్పేట్‌ టు గవర్నర్స్‌ హౌజ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కాలక్రమంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌ జాతీయ…

‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌…

సందడిగా ఈటల నివాసం

మల్కాజ్‌గిరి బిజెపి అభ్యర్థిగా పేరు ఖరారుతో అభిమానుల కోలాహలం మల్కాజ్‌ గిరి, ప్రజాతంత్ర, మార్చి 03 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి లోక్‌ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్‌ పేరును అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటలకి అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు,…

చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తాం

ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపుతాం డిప్యూటి సిఎం మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 1 : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం..చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ…తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని..…