Category తెలంగాణ

పాలమూరు వెనకబాటుకు కారణం కాంగ్రెస్‌, టిడిపిలే..

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్‌ లోపాలే జిల్లాకు శాపాలు పెండిరగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులు చేసిన కెసిఆర్‌ రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7 : మహబూబ్‌నగర్‌ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్‌ పాలనే కారణమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌  రావు  అన్నారు. సీఎం…

స్పెషల్‌ డ్రైవ్‌తో ధరణి భూసమస్యలు కొలిక్కి..

ఆరు రోజుల్లో 76 వేల దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి   హైదారాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో….. ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు

 రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7:    వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం  ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో…

బిఆర్‌ఎస్‌లో హరీష్‌ కొనసాగడం డౌటే

బిజెపిలోకి పోవడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య యాదాద్రి, ప్రజాతంత్ర, మార్చి 6 : పార్లమెంట్‌ ఎన్నికల తరవాత బిఆర్‌ఎస్‌లో హరీష్‌ ఉండడం డౌటేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన…

కాంగ్రెస్‌ హయాంలో విలేఖరులకు స్వేచ్ఛ లేదు..

ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయా? అఇచ్చిన హామీలన్నీ విస్మరించారు రేవంత్‌ రెడ్డి ప్రజలనే కాదు..కాంగ్రెస్‌ను కూడా మోసగిస్తున్నారు.. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని చెప్పకనే చెప్పిండు మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఏ హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక విలేఖరులకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రజాపాలనలో…

ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్‌ ఆందోళన

కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉచితంగా పథకం అమలుకు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష బిఆర్‌ఎస్‌ బుధవారం ఆందోళనకు దిగింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాడు ఇష్టారీతిగా…

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

దేవస్థానం అధికారులతో ముగ్గురు మంత్రులు సమీక్ష   సమగ్ర నివేదికలతో హాజరు కావాలి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది   భద్రాచలం, ప్రజాతంత్ర మార్చి 06 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి చేయవలసిన పనులపై బుధవారం నాడు సచివాలయంలో మంత్రులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ…

గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్‌ 9న గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ఆగస్టు7,8తేదీల్లో గ్రూప్‌`2 పరీక్ష నవంబర్‌ 17,18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌ 1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్ష తేదీలను బుధవారం తెలంగాణ పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.…

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…