Category తెలంగాణ

నేడు రైతుల వద్దకు కేసీఆర్‌

ఎండిన పంట పొలాల పరిశీలన జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఇదీ.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 30 : సాగునీరు లేక  పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని తల్లడిల్లిపోతున్న  రైతాంగానికి  ఆత్మస్థైర్యాన్ని  అందించేందుకు  బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతులను కలుసుకొని…

మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే అంతే సంగతులు

48 గంటల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది మంత్రి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి30: బిజెపి ఎమ్మెల్యేలను ముట్టుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వా న్నే కూల్చేస్తామని తెలంగాణ మంత్రి కోమట ిరెడ్డి వెంకట్‌ రెడ్డికి బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.…

మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగురవేయటం ఖాయం: ఈటల రాజేందర్‌

బిఆర్‌ఎస్‌కు కాలం చెల్లింది.. కాంగ్రెస్‌ పని ఖతమైంది.. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే : ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ కార్యకర్తలే బిజేపి బలం.. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే మేడ్చల్‌ మల్కాజిగిరి/ఉప్పల్‌, ప్రజాతంత్ర, మార్చి 30:   మల్కాజిగిరిలో కాషాయ జెండా…

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపింది దుమ్ముగూడెంలో అరెస్ట్‌ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి,29 : ఇప్పుడు జరిగినవన్నీ పోలీసుల హత్యలేనని దీనికి పోలీసులే భాద్యత వహించాలని మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్‌ శుక్రవారం లేఖ విడుదల చేసారు. గడ్చిరోలిలో జరిగిన పోలీసుల…

‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌

కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల పాలనపై  ప్రజాసంఘాల ‘నిగాహ్’ .. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 29:  పాత అధికారానికి చెక్‌ పెట్టి తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి  రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి  ప్రజాసంఘాల విమర్శనాత్మకమైన ఆచరణే ఇతోధికంగా తోడ్పడినది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చి 100…

ఫోన్‌ట్యాపింగ్‌లో కెటిఆర్‌ చిప్పకూడా తినాల్సిందే

సిగ్గులేకుండా ట్యాప్‌ చేశామని చెప్పడం అహంకారమే వందరోజుల పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నాం వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరిస్తాం గాంధీభవన్‌ల్లో మీడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29:  ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహ రంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫోన్‌లు విన్నామని కేటీఆర్‌  అంటున్నారని,…

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చింది

 దీనిని ఎవరూ కాదనలేని సత్యం  కాంగ్రెస్‌లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్న కెకె  కడియంను పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్‌  అంగీకరించిన కడియం, కావ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి29:  కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్‌…

రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వొచ్చారు

కాంగ్రెస్‌ ది 70 ఏళ్ల  దోపిడీ  చరిత్ర బిఆర్‌ఎస్‌ బాటలోనే  హస్తం పార్టీ అవినీతి అక్రమాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం ప్రధాని మోదీ పాలనను ప్రజలు  మరోసారి  కోరుకుంటున్నారు.. దేశంలో 400 స్థానాలు, రాష్ట్రంలో  బిజెపి రెండంకెల స్కోరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌,  ప్రజాతంత్ర మార్చి 29  …

నాయకులను కొంటారేమో….కార్యకర్తలను, ప్రజలను కొనలేరు

 పార్టీని వీడినోళ్లను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోం యాసంగికి వరికి రూ.500బోనస్‌ ఇవ్వాలని నిలదీయాలి  అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి సర్కార్‌  సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపి ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీమంత్రి హరీష్‌రావు  రూ.100కోట్లతో పివిఆర్‌ ట్రస్ట్‌ : ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 29: కొంతమంది నాయకులను కొంటారేమో…