Category తెలంగాణ

‌మొన్నటి ఎన్నికలు సెమీఫైనలే.. ముందున్న ఫైనల్స్

కలిసికట్టుగా కాంగ్రెస్‌ ‌పార్టీని ముందుకు.. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం.. వొచ్చే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన రూ.2 లక్షల రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం..   మా కార్యకర్తల జోలికివస్తే ఊరుకోం..   గాంధీభవన్‌ ‌కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌,…

ప్రజా పాలన దినోత్సవం కాదు… తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం..

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తేనే భాగస్వాములమవుతాం ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా? జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా? కాంగ్రెస్ దుర్మార్గాలకు ఇది పరాకాష్ట కేంద్ర హోమ్ శాఖ‌ స‌హాయ‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15 : తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వం కాదు.. తెలంగాణ ప్ర‌జా…

దుర్గంధం…! దుర్భరం…!

మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం పరిష్కారం చూపని పరిశీలనలు ఎందుకో పేదోడి దవాఖానపై పట్టింపు ఏది ? కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన పెద్ద ఆసుపత్రికే నిర్లక్ష్యం అనే అతి పెద్ద జబ్బు చేసింది. పేరుకే జిల్లా ఆసుపత్రి కానీ అన్నీ అవస్తలే దర్శనమిస్తాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు కొత్తగూడెం…

భద్రాద్రి రామయ్య ఆలయం పేరుతో యుఎస్‌ఏలో భారీ విరాళాలు సేకరణ

భద్రాద్రి  పేరుతో యుఎస్‌ఏ ‌లో పలుచోట్ల కల్యాణాలు భద్రాద్రి రామయ్య పేరును పెట్టడంపై దేవస్థానం ఈఓ రమాదేవి అభ్యతరం దేవదాయ ధర్మాదాయశాఖకు ఫిర్యాదు 17న భద్రాచలంలో యుఎస్‌ఏ ‌ఖగోళయాత్రలో భాగంగా కల్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 15 :  ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి పేరుతో యుఎస్‌ఏలో కోట్ల రూపాయలు వసూలు చేసి ఆలయం…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకి అరుదైన గౌరవం

నోబెల్‌ ‌శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతం•త్ర, సెప్టెంబర్‌ 15: ఈ ‌నెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికోలో న్యూవోలియోన్‌ ‌లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్‌ ‌శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లుని నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రగతి కోసం…

ఘనంగా రేపు ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

ఏర్పాట్లపై కలెక్టర్లతో సిఎస్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రేపు 17న జరుగనున్న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలనా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం జీఏడి కార్యదర్శి రఘునందర్‌…

మహిళపై అత్యాచారం…

telugu news update, breaking news, short news, cm revanth reddy

రేపిస్టును ఎన్‌కౌంటర్‌ ‌చేయాలంటూ డిమాండ్‌.. ‌ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 15 :‌ ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్‌ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతు న్నారు.…

రైతుల కళ్ళలో ఆనందం కాదు..కన్నీళ్లు

mla harish rao

రాష్ట్రంలో రెండు రకాల వరదలు.. ఒకటి వర్షాలతో అయితే…రెండోది  సిఎం అబద్దాల వరద నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు.. సిఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారని, ఒకటి వర్షాలతో వొచ్చిన వరద…

భాష ప్రాతిపదికన వివక్ష ఉండదు

హిందీ పాత్రికేయులకు సమాన ప్రాతినిధ్యం తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి ‌హిందీ పాత్రికేయులకూ సమాన ప్రాతిన్యిం కల్పిస్తామని, భాషా ప్రాతిపాదికన వివక్ష ఉండబోదని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్టస్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో జాతీయ హిందీ దినోత్సవ…