Category తెలంగాణ

గల్ఫ్ ‌కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి

మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన సమావేశం గల్ప్ ‌ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, నిపుణులతో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 :  ‌గల్ఫ్ ‌కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్‌, ‌వేములవాడ…

ఎకెజి భవన్‌కు ఏచూరి భౌతిక కాయం

దివంగత నేతకు లెఫ్ట్ ‌నేతల నివాళి నివాళి అర్పించిన కాంగ్రెస్‌ ‌నాయుకురాలు సోనియా గాంధీ తదితర నేతలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వసంత్‌ ‌కుంజ్‌లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు తరలించారు. దివంగత…

చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేది దౌర్జన్యాలు 

భారతదేశంలో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం పత్రికల గొంతునొక్కడం నెహ్రూ కుటుంబం డిఎన్ఏ ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి    విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. విదేశీ గడ్డపై…

రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి.. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే…

ప్రజాపాలనలో ప్రతిపక్షాలపై దాడులు దారుణం

ఎమర్జెన్సీ రోజు అమలవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌నేతల హౌజ్‌ అరెస్టులపై కెటిఆర్‌ ఆ‌గ్రహం ప్రజాపాలనలో ప్రతిపక్షాలు వి•టింగ్‌ ‌పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా..అంటూ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ‌సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.…

రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

Former minister Harish Rao fire on CM

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి.. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. శాంతి భద్రతలు…

17న గణేష్‌ ‌నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

Hyderabad CP CV Anand review with officials

25 వేల మంది పోలీసులతో బందోబస్తు 1.30 గంటలకల్లా ఖైరతాబాద్‌ ‌గణేషుడి నిమజ్జనం ముగింపు దశకు చేరుకున్న ఉత్సవాలు అధికారులతో హైదరాబాద్‌ ‌సిపి సివి ఆనంద్‌ ‌సమీక్ష సెప్టెంబర్‌ 17‌న నగరంలో గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. ఇప్పటికే అన్ని…

నగరంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరణకు ట్రాఫిక్‌ ‌వలంటీర్లుగా ట్రాన్స్ ‌జెండర్లు

ట్రాఫిక్‌ ‌స్ట్రీమ్‌ ‌లైన్‌ ‌చేయటంలో.. ట్రాన్స్ ‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ ‌సిటీలో రోజురోజుకు ట్రాఫిక్‌ ‌రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణ చేసి వాహనదారులకు ట్రాఫిక్‌ ‌కష్టాలు తగ్గించేందుకు..వాహనాలు సాఫీగా సాగేందుకు..రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది. హైదరాబాద్‌ ‌సిటీలో ఫుత్‌ ‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్‌,…

ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు బిఆర్‌ఎస్‌ ‌కుట్ర

BRS conspiracy to destabilize govt says revanth reddy

శాంతిభద్రతలపై రాజీ ప్రసక్తి లేదు కఠినంగా ఉండాల్సిదే డిజిపికి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు నగరంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరణకు ట్రాఫిక్‌ ‌వలంటీర్లుగా ట్రాన్స్ ‌జెండర్లు : అధికారులకు సిఎం రేవంత్‌ ‌సూచన ‌రాజకీయ కుట్రలు సహించేది లేదని..హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌దెబ్బతీసే పనిలో బీఆర్‌ఎస్‌ ఉం‌దని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్లలో…