Category తెలంగాణ

‘జమిలి’ ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

ఏచూరి ఉండివుంటే ఇలాంటి వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య ఐక్యత…

తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీక బాపూజీ

బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ నివాళులు తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ రాష్ట్ర సాధన పోరాటంలో ఇమిడివున్నదన్నారు. కొండా…

సింగ‌రేణి ఒక్కో కార్మికునికి … రూ.1.90 ల‌క్ష‌లు బోన‌స్‌….

ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్20: సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి…

హైడ్రాకు విస్త్రృత అధికారాలు

వ‌డ్ల‌కు రూ.500 బోన‌స్ ఇచ్చేందుకు ఆమోదం.. రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు.. హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : రాష్ట్రంలో నీటివ‌న‌రుల‌ను ర‌క్షించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు క‌ల్పించాల‌ని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు…

రాగల మూడ్రోజులు తెలంగాణకు వర్షాలు

Rains

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక ‌తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌మన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు,…

వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల చెక్కు ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కి అందజేసిన శ్రీ ఇందు గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ (ఇ‌బ్రహీంపట్నం) ఛైర్మన్‌ ‌వెంకట్‌ ‌రావు.

సుచిత్రలో నాలా ఆక్రమణ కూల్చివేత

Hydra Bulldozer Focus

హుస్సేన్‌ సాగర్‌ ఆక్రమణలపై తదుపరి దృష్టి హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ కట్టడాలపై ఫిర్యాదులు.. హైడ్రా బుల్డోజర్‌ ఫోకస్‌ జలవిహార్‌ చట్టబద్దంగానే ఉందన్న డైరెక్టర్‌ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్‌ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కంటోన్మెంట్‌…

కాంగ్రెస్‌ ‌నేతల్లారా… కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే…?

మల్లన్నసాగర్‌లో 21టిఎంసిల నీళ్లెలా వొచ్చాయి? కాంగ్రెస్‌ ‌మూర్ఖుల్లారా అబద్దాలు ఆపండి రైతుల గుండెల్లో కేసీఆర్‌ ‌పేరు ఎప్పుడూ  ఉంటుంది.. కాళేశ్వరం   మునిగింది, కొట్టుకుపోయిందనోళ్లకు  మల్లన్నసాగర్‌లోని జలాలే చెంపపెట్టు మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు వద్ద హరీష్‌రావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ ‌బృందం ప్రత్యేక పూజలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ‌ కాళేశ్వరం   ప్రాజెక్టు కొట్టుకుపోయిందనీ, మునిగిపోయిందనీ, లక్ష కోట్ల రూపాయలు…

మల్లన్న సాగర్ లో పసుపు, కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి.

Mallanna Sagar Reservoir

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి  హ‌రీష్ రావు పిలుపు ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir ) లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటూ హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ఇంత‌కాలం కాంగ్రెస్ నేతలు కాలేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. మాజీ సీఎం…