Category తెలంగాణ

పేదల అసైన్డ్ ‌భూములను లాక్కోవొద్దు

దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల ఆందోళన.. అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్‌. అధికారులపై ఫైర్‌ ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 26: అసైన్డ్ ‌భూములను ఇష్టం వొచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికీ లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల లబ్దిదారులు శనివారం ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన ఎంపీ…

జర్నలిస్ట్ అ‌క్రిడిటేషన్‌ ‌కార్డుల మంజూరుపై కసరత్తు

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టో బర్‌ 26 : ‌రాష్ట్రంలోని వర్కింగ్‌ ‌జర్నలిస్టులకు అక్రిడి టేషన్‌  ‌కా ర్డుల మంజూ రుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శ కాల ను రూపొం దించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ…

పోలీసుల ఆందోళనల వెనక కుట్ర!

పోలీసు ఉన్నతాధికారుల అనుమానం ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన రాష్ట్ర డిజిపి జితేందర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌26: ‌తెలంగాణ పోలీస్‌ ‌బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై పోలీస్‌ ‌శాఖ గుర్రుగా ఉంది.  విధులను బహిష్కరించడం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్‌ ‌శాఖ భావిస్తోంది. ఈ…

రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్ల ఆందోళనలు

ప్రత్యక్ష నిరసనల్లో కుటుంబాలతో సహా పోలీసులు వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాల్లో రోడ్డెక్కిన ఖాకీలు ఇబ్రహీంపట్నం, మంచిర్యాలలో ఫ్యామిలీల ధర్నా ఆందోళనలతో మిన్నంటుతున్న బెటాలియన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌రాష్ట్రంలో ఏక్‌ ‌పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన పోలీసులే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. వరంగల్‌ ‌జిల్లా మమూనూరు…

కొడంగల్‌ ‌నుంచే రేవంత్‌ ‌పతనం

BRS working president KTR said that the rebellion has started

కాంగ్రెస్‌ ‌నేతలు పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక తిరుగుబాటు మొదలైందన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది రేవంత్‌ ‌రెడ్డి కొడంగల్‌ ‌నియోజకవర్గం పర్యటనలో ఉండగానే.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎంకు షాకిచ్చారు. పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…

ఇం‌దిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ ‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని , రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా…

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

Skills University

మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ వొచ్చే నెల‌లోనే నిర్మాణ ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.…

రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోతే అభివృద్ధికి ఆటంకం..

Komatireddy Venkatreddy

అట‌వీ అనుమ‌తుల్లో నిర్లక్ష్యం వొద్దు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం.. అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల మంజూరుపై కసరత్తు

Journalist Accreditation Cards

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్  కార్డుల మంజూరుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం తొలిసారి  బూర్గుల రామకృష్ణారావు భవనంలో సమావేశమైంది. మీడియా అకాడమీ…