Category తెలంగాణ

సామాజిక తెలంగాణ సాధన కోసం పోరాటం

– విప్ల‌వాత్మ‌క ఆలోచ‌న‌తోనే ఇది సాధ్యం – పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలి – జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా అభివృద్ధిలో ఇంకా వెనుక‌బ‌డే వున్నందున‌ సామాజిక తెలంగాణ సాధన కోసం జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామని జాగృతి వ్యవస్థాపకురాలు…

లకడికాపూల్‌లో పైపు లైను పనులు పూర్తి చేయాలి

– రహదారులపై నీరు నిలవకుండా చూడాలి – క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లకడికాపూల్‌ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్‌, ఆర్‌ వీ కర్ణన్‌లు పరిశీలించారు. మాసబ్‌ ట్యాంకు నుంచి లకడికాపూల్‌…

ప్రజలలో కాంగ్రెస్‌ నైజాన్ని ఎండగట్టాలి

– పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి – ఉప ఎన్నికలో లంక‌ల గెలుపు ఖాయం – పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పార్టీ రథసారధి రాంచందర్‌ రావు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు,…

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

– అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జలమండలి ఎండీ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావంతో నగరం ముసురేసింది. హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఆదేశించారు. వర్షం వల్ల నగర పజలకు…

పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలి

– తుఫాన్‌ ప్రభావిత మహబూబాబాద్‌, ములుగు కలెక్టర్లకు సూచనలు – మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్‌, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ…

పట్టణ పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

– నిబంధనల సడలింపుతో ప్రయోజనం – ప్రజల కోసం పాటుపడ్డ నేత పీజేఆర్‌ – నవీన్‌ గెలుపు కోసం మంత్రి పొంగులేటి పాదయాత్ర – మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ నుంచి 300మంది చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రెవెన్యూ,…

తుఫాన్‌ ప్రభావిత జనులకు బాసటగా నిలవాలి

– కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నష్టాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయంతో పాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని బీజేపీి కార్యకర్తలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు…

బీఆర్‌ఎస్‌, బీజీపీల పొత్తును బ‌య‌ట‌పెట్టండి

– పథకాల అమలుపై ఇంటింటా ప్రచారం చేయాలి – ములుగు నాయకులు, కార్యకర్తలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం – నవీన్‌ ప్రచారానికి వచ్చి మంత్రితో మాటామంతీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: పజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చాలని, అదే సమయంలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య…

జనజీవనానికి ఆటంకాలు కలగొద్దు

– ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి ప్రొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న…