Category తెలంగాణ

డిప్యూటీ సీఎం భట్టిని కలుసుకున్న క్రికెటర్‌ అరుంధతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను క్రికెట్‌ ప్లేయర్‌ అరుంధతి రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఉమెన్‌ వరల్డ్‌ కప్‌ -2025 పోటీలలో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆమె తనదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రికెటర్‌ అరుంధతి రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో…

ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి సేవలందించాలి

– ప్రముఖ కోచ్‌ రిచర్డ్‌ను కోరిన మంత్రి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని పముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ రిచర్డ్‌ అలెన్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ అభివృద్ధి కోసం పలు హోదాల్లో రిచర్డ్‌ అలెన్‌ పని చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి రిచర్డ్‌…

మళ్ళ అదే తంతు..

– కేంద్ర మంత్రి  రహమత్‌ నగర్‌ సభకు అనుమతి నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: రహమత్‌ నగర్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మీటింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. రహమత్‌ నగర్‌లో మీటింగ్‌ నిర్వహించుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలకు అనుమతి…

ఏడూళ్లబయ్యారంలో రేపటినుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు  పినపాక, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామం మరోసారి క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రస్థాయి 69వ కబడ్డీ పోటీలు శనివారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లు హాజరుకానున్నాయి. కబడ్డీ క్రీడకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని…

డ్రగ్‌, ‌గన్‌ ‌కల్చర్‌ ‌పుణ్యం కెటిఆర్‌దే

– మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి పెట్టే ఇబ్బందుల కారణంగానే పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో డ్రగ్‌, ‌గన్‌ ‌కల్చర్‌ ‌తెచ్చిందే కేటీఆర్‌…

గతంలో వొచ్చిన 25వేల వోట్లు తెచ్చుకోగలరా?

– ఉప ఎన్నికలో పది వేల లోపే వోట్లు రాలుతాయి – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి మంత్రి పొన్నం సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6:‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మరోసారి సవాల్‌ ‌విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల వోట్లు…

ప్రాణం తీసిన బీడీ

– మంటలు అంటుకుని వృద్ధుడి దుర్మరణం నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌6: ఓ ‌వృద్ధుడి ప్రాణాలను బీడీ బలి తీసుకుంది. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన నిర్మల్‌ ‌జిల్లాలోని దండేపల్లి మండ పరిధిలోని తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తళ్లపేట గ్రామానికి చెందిన నాగయ్య(55) తన భార్య,…

అబద్ధాలు చెప్పడంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ దిట్ట

– అప్పుడు అభివృద్ధి సాధ్యం కానిది ఇప్పుడు అవుతుందా? – బీజేపీి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు ? – మంత్రి పొంగులేటి  ప్ర‌శ్న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపు తథ్యమని తెలిసి బీఆర్‌ఎస్‌, బీజేపీలు లేనిపోని అబద్ధాలతో…

రేప‌టి కేబినేట్‌ ‌భేటీ వాయిదా

– తిరిగి 12న జరపాలని నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: తెలంగాణ కేబినెట్‌ ‌సమావేశం వాయిదా పడింది. శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన‌ కేబినెట్‌ ‌సమావేశం ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా…