Category తెలంగాణ

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌భారీ విజయం ఖాయం

25 నుంచి 30వేల మెజార్టీతో గెలుస్తున్నాం బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌ఖేల్‌ ‌ఖతం: మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి మంచిర్యాల,ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ 25 ‌నుంచి 30 వేల వోట్ల మెజార్టీతో గెలవబోతున్నారని.. ఈ  ఎన్నికలో హస్తం పార్టీ విజయంతో కేటీఆర్‌ ‌పని ఖతం కానుందని కార్మిక, గనుల…

నటుడు నాగార్జునపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా

– లెంపలు వేసుకున్న మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్నారు.ఈ మేరకు ఆమె ఓ పోస్టు పెట్టారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని…

స్టార్టప్‌లు పెట్టేవారికి ప్రోత్సాహం

– యువత కొత్త ఆలోచనలతో రావాలి – మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. రాయదుర్గం టీ హబ్‌లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సాహసాలు చేసినప్పుడే విజయం…

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూదొందే

– ఇరు పార్టీల పాలనలో నల్లగొండకు అన్యాయం – కృష్ణా జలాలు అందించడంలో రెండు ప్రభుత్వాలు విఫలం – హాస్పిటల్‌లో కనీస వసతులు కల్పించలేక పోయారు – జాగృతి ‘జనం బాట’లో కవిత ఘాటు విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: తెలంగాణ వొచ్చాక కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందలేదని, బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌…

కేబినెట్‌ ‌సమావేశం 15కు వాయిదా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌12: ‌బుధవారం(12వ తేదీ) జరగాల్సిన కేబినెట్‌ ‌సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ది. శనివారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్‌ ‌సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వాస్తవానికి…

రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు

– రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులకు మంత్రి తుమ్మల హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: మార్కెటింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకొంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో పత్తి కొనుగోళ్లలో…

ప్రసవాల నిర్వహణలో నల్గొండ హాస్పిటల్‌ ఫ‌స్ట్‌

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌ రాష్ట్రంలోనే ముందుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌లో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల…

పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి

– కార్పొరేట్‌ సంస్థలకు మంత్రి జూపల్లి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్ప కళా వేదికలో బుధవారం నిర్వహించిన దక్షిణ భారత అతిపెద్ద సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌ రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య…

డీజీపీపై కేటీఆర్‌వి అనుచిత వ్యాఖ్యలు

– క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: డీజీపీ శివధర్‌రెడిపై ఎమ్మెల్యే కె.టి.రామారావు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక వార్తా ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని సంఘం…