Category తెలంగాణ

రాష్ట్ర‌ప‌తి ముర్ముకు ఘ‌న స్వాగ‌తం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. హకీంపేట నుండి ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి తన పర్యటనలో భాగంగా…

గడువులోగా హైకోర్టు భవనాలు పూర్తి కావాలి

– క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన స్పెషల్‌ సీఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బుధవారం పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్లు రాజేశ్వర్‌…

రెండేళ్లుగా గ్రామాల్లో అభివృద్ది శూన్యం

– ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే  ఆల  మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 17: అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తెగించి కొట్లాడుతున్నారని, మూడో విడతలోనూ బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. భూత్పూర్‌ మండలం అన్నసాగర్‌ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి…

ఈనెల 20, 21 తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన

CS Ramakrishna Rao

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : భారత ఉప రాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్‌ హైదరాబాద్‌లో ఈనెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు. 20వ తేదీన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడనుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడనుండి లోక్‌ భవన్‌లో రాత్రి…

‘నరేగా’పై కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ఎంజీ నరేగా పథకం పేరులో మార్పు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు మండిపడ్డారు. అసలు నరేగా పథకం రద్దు కాలేదు.. దేశ ప్రజలు ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.…

భక్తుల సౌకర్యార్థం కొండపై అంబులెన్స్ ఏర్పాటు

– ఎస్పీఎఫ్ సిబ్బందికి పెట్రోలింగ్ వాహనం – వాహన పూజలు చేసిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ భక్తుల సౌకర్యార్థం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కొండపైన 24/7 అంబులెన్స్ సేవలు ఏర్పాట‌య్యాయి. ఆలయ అర్చకులు బుధవారం వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…

మెరుగైన పాల‌న అందించండి

– నూత‌న‌ స‌ర్పంచ్‌ల‌కు మంత్రి పొంగులేటి సూచ‌న‌ కూసుమంచి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని  రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులను కూసుమంచిలోని…

మావోయిస్టుల అరెస్టును ఖండించండి

– ‘కగార్’ యుద్ధానికి మద్దతునివ్వొద్దు – తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి – సిర్పూర్ (యు) పరిధిలో 16 మంది అరెస్టుపై మండిపాటు – బీజేపీ ఫాసిస్టు విధానాలపై పోరాడాలని పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరాయుధంగా ఉన్న తమ సహచరుల అరెస్టును భారత కమ్యూనిస్టు పార్టీ…

సర్పంచ్‌ల ప్ర‌మాణ‌స్వీకారం తేదీ మార్పు

– మహూర్తాలు లేకపోవడమే కారణం – ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో 22కు వాయిదా  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడిరది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే ముహూర్తాల కారణంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం…