Category తెలంగాణ

సౌదీలో ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఉమ్రా యాత్రికులు మృతిచెందడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్‌ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక…

మొంథా తూఫానులో పంట నష్టం: రైతులకు రైతు స్వరాజ్య వేదిక కీలక సూచనలు

Swarajya Vedika

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : మొంథా తూఫాను కార‌ణంగా పంటలు నష్టపోయిన‌ రైతులకు రైతు స్వ‌రాజ్య వేదిక (Swarajya Vedika)  కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అక్టోబర్ నెలాఖ‌రులో మొంథా తూఫాను ప్ర‌భావంతో 33 శాతం కంటే ఎక్కువ పంట‌లు న‌ష్ట‌పోఇయ‌న‌ జరిగిన రైతులను ప్రభుత్వం నమోదు చేసుకుని ఈనెల 11న జిల్లాల వారీగా వివ‌రాల‌ను ప్రకటించింది. రాష్ట్ర…

కోటిమంది మ‌హిళ‌లను ఎస్‌.హెచ్‌.జి.ల్లో చేర్చ‌డ‌మే ల‌క్ష్యం

– కోటిమంది మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కావాలి – ఈ ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది -మ‌హిళా సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం -రుణాల మంజూరుకు ముందుకొస్తున్న బ్యాంకులు – ఆర్టీసీకి అద్దెబ‌స్సులిచ్చే స్థాయికి మ‌హిళాసంఘాలు – ఇదంతా రేవంత్ ప్ర‌భుత్వ విజ‌యం – మంత్రి సీత‌క్క‌   కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలి.. వారందరినీ…

మ‌త్స్య సంప‌ద అభివృద్ధికి చ‌ర్య‌లు

– హుస్నాబాద్ ఎల్ల‌మ్మ చెరువులో చేప‌పిల్ల‌ల విడుద‌ల‌ – గురుకులాల మెనూలో చేప‌లు -హుస్నాబాద్‌లో ఆధునిక చేప‌ల మార్కెట్‌ – మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాటికి శ్రీ‌హ‌రి  హుస్నాబాద్ లో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో…

రౌడీయిజంతో కాంగ్రెస్ దిగ‌జారుడు రాజ‌కీయాలు

– దాడిలో గాయ‌ప‌డిన క్రిస్టొఫ‌ర్‌ను ప‌రామ‌ర్శించిన కె.టి.ఆర్‌. – దాడుల‌కు పాల్ప‌డితే స‌హించబోం – బుద్ధి చెప్పేవిధంగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తాం – బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌పై దాడికి రేవంత్ బాధ్య‌త వ‌హించాలి -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి,…

2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తెలంగాణ

Aero Engine Capital

కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం ‘ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర | 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా (Aero Engine Capital) తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా…

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– ఈనెల 16  నుంచే ప్రత్యేక సర్వీసులు హనుమకొండ,ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌తెలంగాణ కుంభమేలాగా ప్రసిద్ధిచెందిన మేడారం జాతరకు భక్తులందరూ సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులను సమర్పించుకునేందుకు ఆర్టీసీ వరంగల్‌ ‌రీజియన్‌ ‌నుంచి స్పెషల్‌ ‌బస్సులను నడిపిస్తున్నట్లు రీజినల్‌ ‌మేనేజర్‌ ‌డి.విజయభాను తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర…

ప్రలోభాలతోనే కాంగ్రెస్ విజయం

» అభివృద్ధిని చూసి బీహార్ ప్రజల తీర్పు » బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: బిహార్ ఎన్నికల ఫలితాలు మన భవితరాల ఆలోచనలు ఏ దిశలో ఉన్నా యో ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామ్ చందర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన విలేక ర్లతో మాట్లాడుతూ…

17 నుంచి పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిపేస్తాం

– జిన్నింగ్ మిల్లుల హెచ్చరిక – మిల్లుల ప్రతినిధులతో చర్చించండి – వ్యవసాయ శాఖ కార్యదర్శికి మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలు తమకు నష్టాలు కలి గించే విధంగా ఉన్నందున జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్ల ను నిలిపివేస్తామని అల్టిమెటం జారీ…