Category తెలంగాణ

ఇందిరాగాంధీ సేవా భావం చిరస్మరణీయం

– ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ల నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా…

21న జాతీయ రహదారుల దిగ్బంధం

– పత్తి, సోయాబీన్ పంటలను వెంటనే కొనాలి – పత్తి రైతులకు అండగా ప్రభుత్వం నిలవాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – ఆదిలాబాద్ పత్తి మార్కెట్ సందర్శన ఆదిలాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 18: అన్న వాతలకు మద్దతుగా ఈ నెల 21న జాతీయ రహదారుల దిగ్బంధం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్…

చీలికలతో చితికిన మావోయిస్టు పార్టీ

– ఆపరేషన్ కగార్ విజయవంతం అయినట్లే – పార్టీ పతనంపై ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లే భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. అగ్రనాయకులంతా హతం కావడం, ఉన్నవా రు లొంగిపోవడం, మావోలకు ప్రజల్లో మద్ద తు కరువవ్వడం…

తుది దశకు శాసనమండలి పునరుద్ధరణ పనులు

–  పరిశీలించి సూచనలు చేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌18: ‌శాసనమండలి భవనం పనులు చివరిదశకు చేరాయి. పాత శాసనసభ భవనాన్ని అందంగా తీర్చి ముస్తాబు చేస్తున్నారు. దీంట్లో మండలి కార్యకలాపాలు జరుగనున్నాయి. దీంతో రెండు సభలు ఒకే ప్రాంగణంలోకి అందుబాటులోకి రానున్నాయి. శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌…

పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని మారుస్తాం

– అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జాప్యాన్ని సహించం – జిల్లాలవారీగా మంత్రి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకండి.. అంగన్‌వాడీ చిన్నారుల కోసం కోడి గుడ్లు పది రోజులకు ఒకసారి తప్పనిసరిగా సరఫరా…

పార్టీ స్థాయిలో ఇస్తామనడం సరికాదు

– బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని, దాన్ని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ పేరుతో బీసీల ఓట్లు పొందడానికే ఉపయోగించుకుంది తప్ప-రిజర్వేషన్లు ఇవ్వడానికి తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోలేదని బీజేపీ…

డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ

– ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఏర్పాటుకు సీవోఎల్‌తో ఎంవోయూ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ(ఐడీఈఏ) ఏర్పాటుకు కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌(సీవోఎల్‌)తో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ అభివృద్ధి…

కోటి మంది మహిళలకు కోటి చీరలు

–  అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర – ఇందిర‌ జయంతి సందర్భంగా పంపిణీ ప్రారంభం – సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్  18:  కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం…

మంత్రి సీతక్కను కలిసిన షూటర్‌ ఈషా సింగ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను షూటర్‌ ఈషా సింగ్‌ ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో భారత దేశ చరిత్రలో తొలిసారిగా బ్రాంజ్‌ మెడల్‌ సాధించి కొత్త రికార్డు సృష్టించిన నిజామాబాద్‌ బిడ్డ ఈషా సింగ్‌. ఆమెను మంత్రి సీతక్క హృదయపూర్వకంగా అభినందించారు. 10…