Category తెలంగాణ

హిల్ట్‌ పాలసీ జీవోను నిలిపివేయించండి

– గవర్నర్‌కు బీజేపీ బృందం వినతిపత్రం సమర్పణ – ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా 7న మహా ధర్నా – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: హిల్ట్‌ పాలసీ జీవో నెం.27ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి…

రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత

– ఆత్మహత్య కాదది.. ప్రభుత్వ హత్యే – ‘ఎక్స్ ‌’ వేదికగా మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆరోపణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌1: ‌ఖమ్మం జిల్లాలో రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. రైతుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యే అంటూ ‘ఎక్స్ ‘ వేదికగా ఆగ్రహం…

రెండు నెలల్లో ఏఐ యూనివర్సిటీ ప్రారంభం

– కోవాసెంట్‌ ఏఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం – ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, చదువులు పూర్తి…

చిన్న విమర్శకు కూడా తావివ్వొద్దు

– అభివృద్ధి పనుల్లో ప్రమాణాలు పాటించండి – నిర్దేశిత సమయంలో పనులు పూర్తికావాలి – ఆచార సంప్రదాయాలకు పెద్ద పీట వేయాలి – మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: మేడారం అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని, చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దంటూ ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా…

బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులు వెంటనే మొదలుపెట్టాలి 

  పక్కనబెడితే ఊరుకోం.. లేకుంటే  రైతుల పక్షాన పాదయాత్ర చేపడుతాం. – మాజీ మంత్రి హరీష్ రావు నారాయణఖేడ్ కి బీఆర్ఎస్ హయాంలో రోజూ మంచినీళ్లు వోచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ..”100 కోట్ల రూపాయలను నారాయణఖేడ్ తండాలకు కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బును…

 కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన

  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం.. ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో మాట్లాడిన కేటీఆర్  జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన…

కల్వకుర్తి బీజేపీకి షాక్.. 

  *బీఆర్ఎస్ లో చేరిన ముద్విన్ గ్రామ బీజేపీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు. *పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు *ఉత్తరాది రైతులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతులపై బీజేపీకి లేదు. *గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయండి.   నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా…

గ‌త రెండేళ్ల‌లో వ్య‌వ‌సాయ‌రంగానికి ప్రాధాన్య‌త‌

– రైతుల సంక్షేమ‌మే ల‌క్ష్యం – రాష్ట్రంలో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ‌కు అవ‌కాశాలు – ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హించాలి – అధికార్ల‌కు సూచించిన మంత్రి తుమ్మ‌ల‌ గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింద‌ని మంత్రి తుమ్మ‌ల అన్నారు. “తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్” నివేదికపై చర్చించడానికి నేడు…

Retired Teachers | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంద‌కముందే మ‌రో టీచ‌ర్ మృతి

Retired Teachers

క్యాన్స‌ర్ చికిత్స‌కు డ‌బ్బులేక మ‌ర‌ణించిన వైనం ఏడాదిన్న‌ర కాలంలో 28 మంది మృతి ఇప్ప‌టికీ చెల్లింపులు జ‌ర‌ప‌ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని రిటైర్డ్ టీచ‌ర్ల సంఘం డిమాండ్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29:  రిటైర్‌మెంట్ ప్ర‌యోజ‌నాలు అంద‌క క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మ‌రో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ప్రాణాలు శ‌నివారం అనంత‌వాయువుల్లో క‌లిసిపోయాయి. ఆయ‌న పేరు కంక‌ల…