Category తెలంగాణ

అక్రెడిటేష‌న్ కార్డుల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తాం

– జ‌ర్న‌లిస్టుల‌ను విడ‌దీసి చిచ్చుపెట్ట‌వ‌ద్దు – వారిసంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్ర‌భుత్వం – రెండు కార్డుల విధానం స‌రైంది కాదు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్…

నేర‌ర‌హిత స‌మాజం కోసం కృషిచేయాలి

– పోలీసు ఆఫీస‌ర్ల మెస్‌లో జిమ్ ప్రారంభం – పోలీసుల‌కు వెన్నెముక‌గా మినిస్టీరియ‌ల్ సిబ్బంది – 30-40శాతం మంది మ‌హిళా ఉద్యోగుల సేవ‌లు అభినంద‌నీయం – నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 1 : రాష్ట్ర ప్రజలందరికీ, పోలీస్ విభాగంలోని సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025వ సంవత్సరంలో…

కొత్త ఏడాది మొదటి రోజే ధరల పరుగులు

– స్వల్పంగా పెరిగిన బంగారం.. తగ్గిన వెండి రేట్లు హైదరాబాద, ప్రజాతంత్ర, జనవరి 1: కొత్త సంవత్సరం తొలి రోజునే బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మూడు రోజుల బేరిష్‌ ట్రెండ్‌కు బ్రేకులు చెబుతూ గురువారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటల సమయంలో 24…

చ‌లి పులి చంపేస్తోంది

– పలుచోట్ల పొగమంచుతో ఇబ్బందులు హైదరాబా, జనవరి1: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చలి గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నెల రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రాంతాలేకాక పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు…

విక‌సిత్ భార‌త్ సాధ‌న‌లో భాగ‌స్వాములు కావాలి

– బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1ః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన, దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ గ‌త సంవ‌త్స‌రం (2025)లో ముందుకు సాగింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు తెలిపారు. నూతన సంవత్సర ం సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయ‌న గురువారం…

మానవత్వమే గొప్ప కానుక

– బొకేలు వద్దు.. బ్లాంకెట్లు ఇవ్వండి – చలి నుంచి పేదలను రక్షించవచ్చు – మంత్రి సీతక్క పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1:సెర్ప్ విభాగం ద్వారా రాష్ట్రంలో పేద‌రిక‌ నిర్మూలన కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఆర్భాటాలతో…

గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం రేవంత్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1 : హైదరాబాద్ లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈమేర‌కు బొకే అంద‌జేసి ఆయ‌న‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ‌జేశారు. జలాలు, నిజాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం ప్ర‌జాభ‌వ‌న్‌లో ప‌వ‌ర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.…

రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి

– తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి  తిరుమ‌ల‌, జ‌న‌వ‌రి 1ః రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని తిరుమ‌లేశుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ఉదయం తిరుమల లో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దరి్శంచుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…

అజో-విభొ-కందాళం, సహృదయ సంస్థల అధ్వర్యంలో విశిష్ట పురస్కారాలు

– మండువ రవీందర్రావు హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ తమ 33వ వార్షికోత్సవాన్ని, ప్రముఖ సాహిత్య సంస్థ అజో-విభో-కందాళం సంస్థతో కలిసి జనవరి ఒకటి నుండి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథా నాటిక పోటీలతోపాటు ప్రముఖులకు విశేష పురస్కారాలను అందజే యనున్నారు. కార్యక్రమాల్లో భాగంగా…