Category తెలంగాణ

ఫ్ర‌స్ట్రేష‌న్‌లో కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం

– అన్ని ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిస్తా – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 10: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ ‌చేయటం ఆయన ఫ్ర‌స్ట్రేషన్‌ను బయటపెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో వివరణ ఇస్తానన్నారు.…

సమ్మిట్‌ను సందర్శించిన 3 వేల మంది విద్యార్థులు

– ఆకట్టుకున్న వివిధ‌ స్టాల్స్‌ – విద్యార్థుల కోసం 56 బస్సుల ఏర్పాటు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్‌ 10 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 8 ,9 తేదీలలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను విద్యార్థినీవిద్యార్థులు బుధవారంపెద్ద ఎత్తున…

అటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్‌

– వారికి బాకీ ఉన్న రూ. 1560 కోట్లను తక్షణమే చెల్లించాలి – ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పోరాటం తప్పదు – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని…

‘సమ్మిట్‌’ పేరుతో రియల్‌ దోపిడీకి ప్లాన్‌

Harish rao

– అది అట్టర్‌ ఫ్లాప్‌ అయింది : హరీష్‌రావు హైదరాబాద్‌, డిసెంబర్‌ 10: కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌ అంటూ సోషల్‌ విూడియా ఎక్స్‌…

నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు

– యువతకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల సూచ‌న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: భవిష్యత్‌ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన వారే తమ వృత్తుల్లో నిలదొక్కుకోగలుతారన్నారు. టీ-వర్క్స్‌ ప్రాంగణంలో ‘పాత్‌ వే టు…

నిమిషాల్లో డిజిపి చిత్రపటం గీసిన గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి

*నాగర్ కర్నూల్ కు చెందిన విద్యార్థి ప్రతిభకు డిజిపి ప్రశంసలు* గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం నాడు రాష్ట్ర డిజిపి  బి. శివధర్ రెడ్డి పర్యవేక్షిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పర్యవేక్షిస్తున్నప్పుడు, ఓ గురుకుల పాఠశాల విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించి…

పారాథైరాయిడ్ ఆప‌రేష‌న్ స‌క్సెస్‌

కేర్ బంజారా హిల్స్‌లో – 25ఏళ్ల యువ‌కుడికి జీవ‌న‌దానం బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం ఒక అరుదైన అత్యంత ప్రమాదకరమైన కేసును విజయవంతంగా చికిత్స చేసింది. 25 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ షేక్ అబ్దుల్ ఖాదర్‌కు పారాథైరాయిడ్‌లో దాగి ఉన్న కణితి (ట్యూమర్) కారణంగా తీవ్ర మెటబాలిక్ బోన్ వ్యాధి వచ్చింది. ఈ సమస్య…

రెండేళ్ల పాల‌న‌లో ప్రజ‌ల‌కు క‌డ‌గండ్లే మిగిలాయి

-నిస్సారం, నిష్ఫ‌లం, నిర‌ర్థకం…ఇదీ రేవంత్ పాల‌న‌ -ప్ర‌జాద‌ర్బార్ ఫిర్యాదులు చెత్త కుప్ప‌ల్లో -ప్ర‌జాభ‌వ‌న్‌లో జ‌ల్సాలు, విందులు – మంత్రుల భారీ కుంభ‌కోణాలు – అట‌కెక్కిన ఆరు గ్యారంటీలు – ఇది కాంగ్రెస్ కాదు “స్కాంగ్రెస్‌” – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌   కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న క‌డ‌గండ్ల‌కు రెండేళ్లు ముగిసాయ‌ని బీఆర్…

ప‌లు ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్

– భారీగా పట్టుబడ్డ మందుబాబులు హైదరాబాద్, డిసెంబర్ 7: నగరంలో వారాంతపు తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నిర్వహించిన వారాంతపు తనిఖీలలో మద్యం తాగి వాహనం నడుపుతున్న 474 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. వీరి తరువాతి స్థానంలో మూడు, నాలుగు చక్రాల వాహన…