Category తెలంగాణ

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

తొలి మెగా హెల్త్ ‌క్యాంపు విజయవంతం… 56 మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి సర్జరీ అవసరమని గుర్తింపు మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో త్వరలో ఉచితంగా ఆపరేషన్లు 3 గురు క్యాన్సర్‌ ‌పేషంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌ 40 ‌గ్రామాలు, 439 పేషేంట్లు.. ఎంఎన్‌జె, సిద్దిపేట వైద్య కళాశాల వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌…

మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు

ఈ ఘనతతో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు నేషనల్‌ ‌క్వాలిటీ అష్యూరెన్స్ ‌స్టాండర్డ్(ఎన్‌క్వాస్‌) ‌గుర్తింపు లభించింది. దీంతో మొత్తం 125 పిహెచ్‌సిలకు ఈ గుర్తింపు లభించినట్లయింది. ఈ గుర్తింపు కలిగిన దవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మూదో…

పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపుపై…. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు…

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు పీసీసీ వర్కింగ్‌ ‌కమిటీలో తీర్మానం దిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే రక్షణగా ఉంటాం టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి పోరాటం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌…

ధాన్యం సేకరణలో… దిగిరాకుంటే తడాఖా చూపుతాం

ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా అవమానాలు నూకలు తినమంటూ పీయూష్‌ ‌గోయల్‌ ‌వెక్కిరింపు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం ‌మాట్లాడుతున్నాడో తెలియదు కెసిఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాత్ర మార్చి…

పదిమంది హైకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్‌, ‌సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్‌,…

యాదాద్రిలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

కన్నులపండువగా నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు…

సమిష్టిగా ఉంటేనే గ్రామానికి గౌరవం వొచ్చింది

ఆలస్యమైనా ఆదర్శ వంతమైనా గ్రామంగా తీర్చిదిద్దారు దత్తత గ్రామం ఇబ్రహీమ్‌పూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మార్చి 24(ప్రజాతంత్ర బ్యూరో) : ‘సమిష్టిగా ఉంటేనే మీ గ్రామానికి గౌరవం వొచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు శుభాకాంక్షలు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది.…

పెట్రో ధరల పెంపుపై టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర వ్యాప్త ఆందోళన

పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మల దహనం ఖీలీ గ్యాస్‌ ‌సిలిండర్లతో రోడ్లపై మహిళల నిరసన బిజెపి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కేంద్రం తీరుపై ఘాటు విమర్శలు తెలంగాణ ఉద్యమం తరవాత రోడ్డెక్కామన్న కవిత హైదరాబాద్‌ ‌ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రోడ్లపైనే వంటా వార్పుతో ఆందోళనలు… నిజామాబాద్‌, ‌సూర్యాపేట, పాలమూరుల్లో భారీ ప్రదర్శనలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌,…

దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా

కొల్హాపూర్‌ అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్‌ ‌మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్‌ ‌దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్‌…