Category తెలంగాణ

కేంద్ర ప్రభుత్వానికి భదాద్రి ప్రజల ఉసురుతప్పదు

ఐదు పంచాయితీలు తెలంగాణలో విలీనం చేయకపోతే… ఇందిరా పార్క్ ‌వేదికగా గర్జించిన సిపిఐ రాష్ట్ర రాజధానికి చేరిన ఐదు పంచాయితీల పోరు హైద్రాబాద్‌ , ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న 5 గ్రామపంచాయతీలను ఒక్క కలం పోటుతో అర్ధరాత్రి ఆర్డినెన్స్ ‌తీసుకవచ్చి భద్రాచలం ప్రాంతానికి…

తెలంగాణలో అరాచక పాలనను అంతమొందిస్తాం

నమ్మిన సిద్ధాంతం కోసం చావుకైనా వెనుకాడం గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగిరే రోజు దగ్గర్లో ఉంది టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడానికి ఆఖరి పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బీజేపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అవినీతి, అరాచక,…

ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ‌పోరుబాట

పెట్రో, విద్యుత్‌ ‌ఛార్జీల పెరుగుదలకు నిరసనగా… ధాన్యం చివరి గింజ కొనేవరకు పోరాటం ఆగదు నేడు విద్యుత్‌ ‌సౌధ ఎదుట కాంగ్రెస్‌ ‌ధర్నా జూమ్‌ ‌సమావేశంలో పార్టీ శ్రేణులకు పిసిసి ఛీఫ్‌ ‌రేవంత్‌ ‌దిశా నిర్దేశం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలకు న్యాయం జరిగే…

వైద్యసిబ్బంది పనితీరు మారాలి

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రావాలి చేర్యాల పిహెచ్‌సిని పరిశీలించిన మంత్రి హరీష్‌ ‌రావు పని తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక ప్రజాతంత్ర, సిద్దిపేట, ఏప్రిల్‌ 6 : ‌సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పీహెచ్‌సీని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…

వినూత్న పక్రియ…•రుతు ప్రేమ..•

ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం… సిద్ధిపేటలో ప్రతి మహిళకు ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, బట్ట డైపర్ల ఉచిత పంపిణీ రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మంత్రి హరీష్‌రావు సరికొత్త ఆలోచన బట్ట ప్యాడ్స్ ‌వాడకంలో ప్రపంచానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలవాలి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 6(‌ప్రజాతంత్ర బ్యూరో) : స్వచ్చ సర్వేక్షణ్‌-2021‌లో…

యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి

కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం మెడలు వంచైనా కొనిపిస్తాం దిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు…ధర్నాలు పార్టీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధనం ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నానాదాల హోరు పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం బిజెపి మొండి…

ఎడ్‌సెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌టీఎస్‌ ఎడ్‌సెట్‌ -2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండేండ్ల బీఎడ్‌ ‌కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌లింబాద్రి, ఎడ్‌సెట్‌ ‌కన్వీనర్‌ ‌రామకృష్ణ, ఎడ్‌సెట్‌ ‌కో కన్వీనర్‌ ‌శంకర్‌ ‌విడుదల చేశారు. ఏప్రిల్‌ 7 ‌నుంచి జూన్‌ 15‌వ…

పెట్రో ధరల పెరుగుదలతో వాహనదారుల్లో ఆందోళన

సోమవారం లీటరు పెట్రోలుపై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసలు పెంచిన చమురు కంపెనీలు హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117.68 కాగా..డీజిల్‌ 103.75 ‌పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన..చర్చకు పట్టు..లోక్‌సభ నుంచి వాకౌట్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని…

తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి

జపాన్‌ ‌పిల్లల సృజనాత్మకతను అభినందించాలి టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్‌ ‌చేసుకోవాలి లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్‌ ‌పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌ప్రతి విద్యార్థి, టీచర్‌..‌స్కిల్‌, అప్‌ ‌స్కిల్‌, ‌రీ…