Category తెలంగాణ

విస్తరించిన అల్పపీడన ద్రోణితో.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను వినిపించింది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌,…

తులం బంగారం ధరను దాటిన మిర్చి ధర…క్వింటా రూ. 55,551

ఎనుమాముల మార్కెట్‌లో రికార్డులు బద్ధలు కొడుతూ మరింత పైపైకి ప్రజాతంత్ర, వరంగల్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఎ‌ర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో అన్ని రికార్డులనూ బద్ధలుకొడుతూ రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లలోనూ మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. అయితే రైతుల వద్ద పంట అయిపోయే…

మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !

విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం పారా మెడికల్‌ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం.. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ ‌కేర్‌, ‌కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య…

మాట్లాడిన ప్రతీసారి కన్ఫ్యూజ్‌ ‌చేస్తున్నారు

డీసెంట్రలైజ్డ్ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..? ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి రాజ్య సభలో టిఆర్‌ఎస్‌ ఎం‌పి కె కేశవ రావు : తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్‌ఎస్‌ ఎం‌పి  కేశవరావు డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని,…

దేశంలో కరెంటు సంక్షోభం… తెలంగాణలో వెలుగు జిలుగులు

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పవర్‌ ‌హాలీడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు ఈ ఏడాది 2 లక్షల మందికి అమలు పటాన్‌చెరులో దళిత బంధు పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ…

మమ్మల్ని  నూకలు తినమంటావా…?

పీయూష్‌ ‌గోయల్‌ అహంకారపూరిత వ్యాఖ్యలు బిజెపి అహంకారాన్ని సహించేది లేదు దేన్నాయినా భరిస్తాం కానీ అవమానాన్ని సహించం ఉద్యమంలో తెలంగాణేతరులు  ఎన్నో అవమానాలు చేశారు ఉద్యమంతోనే వారిని అణచివేసి తెలంగాణ సాధించాం బియ్యం కొనమంటే కాకమ్మ కబుర్లెందుకు చెబుతారు మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 1: ‌నూకలు కూడా తింటాం..కేందద్రంలోని…

భానుడి భగభగలు ..!

ఉష్ణోగ్రతల పెరుగుదలకు తోడు వడగాలులు రానున్న 2 రోజుల్లో 2-4 డీగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌ ‌జిల్లా…

ఆర్టీసీ ఛార్జీలు ఇంకా పెరుగతాయి

ఆర్‌టీసీ ఛైర్మన్‌ ‌బాజిరెడ్డి వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : పెరిగిన సెస్‌ ‌చార్జీలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబందం లేదని ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌స్పష్టం చేశారు. అవి ఆర్టీసీ చార్జీల పెంపు కాదని సెస్‌ ‌చార్జీలు మాత్రమేనని.. భవిష్యత్తులో ఆర్టీసీ చార్జీలు ఇంకా పెరుగుతాయని తెలిపారు. టోల్‌ ‌ప్లాజా డబ్బులు టీఎస్‌ఆర్టీసీ…

రైతులకు విద్యుత్‌ ‌కోతలు తగవు

ఎరువుల ధరలు తగ్గించి ఇవ్వండి సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి లేఖ ఢిల్లీలో రైతుల కోసం ధర్నాకు సిద్దమని వెల్లడి రాహుల్‌ను విమర్శిస్తూ కవిత ట్వీట్‌పై మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 29 : రైతాంగ సమస్యలను పరిష్కరించి, వారిని ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. తన లేఖలో…రాష్ట్రంలో…