కొన ఊపిరితో ఉండగానే పూడ్చి పెట్టారు
యాదాద్రి పరువు హత్య కేసులో రామకృష్ణ భార్య తీవ్ర ఆరోపణలు రామకృష్ణది పరువు హత్యకానద్న సిఐ ప్రజాతంత్ర, యాదాద్రి, ఏప్రిల్ 18 : యాదాద్రి జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఊపిరితో ఉండగానే మట్టిలో పూడ్చారని రామకృష్ణ భార్య వెల్లడించింది. తన తండ్రి ఆస్తి కోసం తాము ఏనాడూ…
