Category తెలంగాణ

పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు  

– పోష్ చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించిన‌ అనితా రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః  పోష్ చట్టంపై గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అవగాహన అవసరం అని , అందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోష్ కమిటీ కన్వీనర్, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు , పోష్ చ‌ట్టం -2013  ప్రివెన్షన్…

పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు

– పెన్షనర్స్ కు చిరస్మరణీయుడు న‌కారా – పెన్ష‌న‌ర్స్ అసోసియేషన్ జిల్లా అధ్య‌క్షుడు న‌ర‌సింహారెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః ఉద్యోగులకు పెన్షన్ సాధించిన మహానుభావుడు ధర్మ స్వరూప్ నకారాకు జాతీయ పెన్షనర్స్  దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ జిల్లా శాఖ కార్యాలయంలో నివాళుల‌ర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా…

పంచాయతీ ఎన్నికల్లో సింబల్‌ ఉం‌టే దుమ్ము రేగేది

– రెండేళ్లలోనే ఈ ప్రభుత్వంపై  తీవ్ర వ్యతిరేకత – సర్పంచ్‌ల సన్మానంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 17: ‌రెండేళ్లలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌విమర్శించారు. ఈ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌, ‌వార్డు…

వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళి పరిశీలన

– రాష్ట్ర ఎన్నికల అధికారి కుముదిని, సీఎస్‌, డీజీపీలు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ పధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డిలు ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారాపరిశీలించారు. ఈ సందర్భంగా…

మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం

– ఒకరి మృతి.. తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేదంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పి దుర్గానగర్‌ వద్ద ఓ షెడ్డులోకి…

జీహెచ్‌ఎం‌సీ వార్డుల డీలిమిటేషన్‌

‌- గడువును 19 వరకు పొడిగించిన హైకోర్టు – జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్‌లో ఉంచాలని ఆదేశం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17: ‌జీహెచ్‌ఎం‌సీ వార్డుల డీలిమిటేషన్‌ ‌పక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 17‌తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు అంటే డిసెంబర్‌ 19 ‌వరకు పొడిగిస్తూ…

కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: విద్యుత్ శాఖలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పా టుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్కు సంబంధించిన మార్గ దర్శకా లను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత…

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

-స్పీక‌ర్ తీర్పుపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 17:ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ…

స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ‌పంచతంత్రం

– తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి బీఆర్ఎస్‌ సభ్యులే – అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ సంచలన తీర్పు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించలేమని అసెంబ్లీ స్పీకర్‌ గ‌డ్డం ప్రసాద్‌కుమార్‌ ‌స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్‌…