Category తెలంగాణ

విద్యారంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి: భట్టి

మీ హయాం కన్నా 10 రెట్లు పెంచాం : కెటిఆర్‌ అసెంబ్లీలో భట్టి, కెటిఆర్‌ ‌మధ్య వాడీవేడి చర్చ విద్యారంగానికి కేటాయింపులపై వాదోపవాదాలు ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఒప్పుకోరా అన్న కెటిఆర్‌ ‌గత 60 ఏళ్లతో పోలిస్తే ఎన్నో రెట్ల నిధులు పెంచామని వెల్లడి భట్టి విక్రమార్క విమర్శలపై మండిపడ్డ మంత్రి నిధులు…

మండలి ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక కోసం శనివారం నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఈనెల 14న చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డికే మరోమారు కౌన్సిల్‌ ‌చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో గుత్తా…

ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌తో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి

భవననిర్మాణానికి శంకుస్థాపనలో సిజె జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : హైదరాబాద్‌ ఇం‌టర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వొస్తుందన్నారు. భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎం…

‌ప్రజలకు మనస్పూర్తిగా… అంకిత భావంతో వైద్యసేవలు అందించాలి: తమిళిసై సౌందరరాజన్‌

రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌యాదాద్రి భువనగిరి, మార్చి 12(ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) : వైద్య వృత్తిలో మనస్పూర్తిగా సంతోషంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌వైద్య విద్యార్థినీ, విద్యార్థులకు సూచించారు. శనివారం నాడు బీబీనగర్‌ ఆలిండియా మెడికల్‌ ‌సైన్స్ ‌కళాశాలలో 2021-22 వైద్య విద్యార్థుల బ్యాచ్‌ ‌వైట్‌ ‌కోట్‌ ‌వేడుకకు…

బెల్టు షాపులపై ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు ఆందోళన

రాష్ట్రంలో అలాంటివి లేవన్న డిప్యూటి స్పీకర్‌ ‌హైదరాబాద్‌,‌మార్చి11(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు గౌడ్‌ ‌తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ‌నగరంలో ప్రతి పాన్‌ ‌షాపు బెల్ట్ ‌షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ ‌షాపే అని వ్యాఖ్యానించారు. అక్రమ…

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల తొలి రోజు సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సమావేశాల ప్రారంభం రోజు మంత్రి హరీష్‌ ‌రావు బడ్జెట్‌ ‌ప్రసంగానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ‌రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను సమావేశాలు…

సర్కార్‌ ‌బడుల అభివృద్ధి లక్ష్యంగా… కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యా యజ్ఞం

రూ. 3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాల అభివృద్ధి అసెంబ్లీ వేదికగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి ప్రజాత్కంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 11 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ బడి రుణం…