Category తెలంగాణ

విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ

– విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.39 కోట్ల అదనపు భారం – ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి ఆమోదం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు.ఈ సంవత్సరం జూలై…

బాధ్యతాయుతంగా పనిచేయండి

–  నూతన సర్పంచులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఇటీవల జరిగిన పంచాయ‌తీ ఎన్నికల్లో గెలుపొంది సోమ‌వారం పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన దిశగా బాధ్యతాయుతంగా పనిచేయాలని…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

– మంచిర్యాలలో ముగ్గురు, ఖమ్మంలో ఒకరు.. మంచిర్యాల/ఖమ్మం,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు చర్యలు చేపట్టినా ఎక్కడోచోట ప్రమాదాలు జరిగి అనేకమంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మంచిర్యాల, ఖమ్మం జిల్లాల‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరోను…

తెలంగాణ పంచాయ‌తీలు దేశానికే ఆదర్శం

– ఆ ఘనత తొలి సీఎం కేసీఆర్‌దే – మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22 : తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్‌ దేశానికే ఆదర్శమని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆ ఘనత ముమ్మాటికీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. గత ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని…

గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి

– ఆరోగ్యం-వ్యాధి, నివారణ–చికిత్స మధ్య కీలకం డయాగ్నస్టిక్స్ – విజయ మెడికల్ సెంటర్ కు డిప్యూటీ సీఎం భట్టి సూచ‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్యుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా త‌మ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే త‌మ అజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించాలి

– 13వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్ – ప్రత్యేక బ్రాండింగ్ తో లోగోను రూపొందించాలి – ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ సచివాలయంలో…

Huzurabad | పీవీ చ‌రిత్ర భావిత‌రాల‌కు స్ఫూర్తి

Huzurabad

‘పీవీ జిల్లా’ ఏర్పాటుకు నా వంతు కృషి హుజూరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించిన వొడితల ప్రణవ్ హుజూరాబాద్, ప్రజాతంత్ర: భారత దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలే నేడు దేశాన్ని అగ్రపథాన నిలిపాయని హుజూరాబాద్ (Huzurabad) కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని…

పార్లమెంట్‌ సమావేశాప్ర‌తిప‌క్షాల ఆటంకాలు

– బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు సభలో చర్చల్లో పాల్గొనడం కంటే అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన…

\కోహెడ‌లో అంత‌ర్జాతీయ‌స్థాయి ఫిష్ మార్కెట్‌

– 2027 క‌ల్లా పూర్తి చేస్తాం – స్థానికుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న మంత్రి వాకిటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్టు ఫిష్ మార్కెట్ స్థలాన్ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ ప్లానింగ్…