Category తెలంగాణ

కాంగ్రెస్‌ది మాఫియా పాలన

– చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా – ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందన్న కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు విూద బాంబులు వేశారని.. నేడు ఇసుక మాఫియా కోసం…

దార్శనిక పాలకుడు పీవీ నరసింహారావు

– వెనుకబడిన తరగతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: దేశంలో ఆర్థిక ప్రగతికి, సమగ్ర సంక్షేమ సాధనకు బలమైన పునాదులు వేసిన దార్శనిక పరిపాలకుడు భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. పి.వి. 21వ…

ఆదర్శవంతుడు వాజ్‌పేయి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ప్రజాస్వామ్యాన్ని కాపాడి దాన్ని ముందుకు నడిపించిన విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో త్రినేత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా…

మంచి పాలనతో మన్ననలు పొందాలి

– పంచాయతీల కొత్త పాలకవర్గాలకు సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా…

దేశాన్ని ఉన్న‌తంగా నిలిపిన మ‌హానుభావుడు

– మాజీ ప్రధాని పీవీకి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధానిగా పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలను, దేశానికి అందించిన విశేష సేవలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా…

రాయలసీమను రతనాల సీమ చేస్తానని అనలేదా?

– నీటి హక్కులపై దోబూచిలాడిందే కెసిఆర్‌ ‌- మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 22: బీఆర్‌ఎస్‌ ‌బలహీనమైందని కేసీఆర్‌కు అర్ధమైందని, పార్టీని కాపాడుకోవడానికే మాజీ సీఎం బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్‌తో లాభం లేదని తెలుసుకున్నాడని ఎద్దేవా చేశారు. సోమవారం మాట్లాడుతూ కొడుకు, అల్లుడు వల్ల…

కెటిఆర్‌ను ఎలా ఫుట్‌బాల్‌ ఆడాలో రేవంత్‌కు తెలుసు

– మండిపడ్డ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబరు 22: పుట్‌ ‌బాల్‌ ఆడుకోవడం సిఎం రేవంత్‌కు బాగా తెలుసని, కెటిఆర్‌ను ఎలా ఫుట్‌ ‌బాల్‌ ఆడుకోవాలో అలా ఆడుకుంటాడని కెటిఆర్‌ను ఉద్దేశించి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను ఫుట్‌బాల్‌ ఆడుకుంటామన్న కెటిఆర్‌  ‌వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పంఇంచారు.  సోమవారం నాడు డియాతో…

విద్యా ప్రదాత యెన్నం శ్రీనివాస్ రెడ్డి

– సమాజాభివృద్ధికి విద్యే మూలాధారం అని రుజువు చేశారు – మంత్రి పొన్నం ప్రభాకర్ మహబూబ్ నగర్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సమాజ అభివృద్ధికి విద్యే మూలాధారం అని మరోసారి రుజువు చేస్తూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యా ప్రదాతగా నిలుస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం…

29 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెం బర్ 22: అసెంబ్లీ సమావేశాలు డిసెం బర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఎంపీటీసీ, జడ్పీడీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, పీఏసీ ఎస్ ఎన్నికలు, మున్సిల్-కార్పొరేషన్ఎ న్నికల షెడ్యూల్ తోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్టు సమాచారం. గత సమావేశాల్లో స్థానిక…