Category తెలంగాణ

జిహెచ్‌ఎం‌సి సమావేశాల్లో గందరగోళం

పన్నల వసూళ్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై వాడీవేడీగా చర్చ అధికార కార్పొరేటర్ల తీరుపై విపక్ష సభ్యుల ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దీంతో మంగళవారం జరిగిన జీహెచ్‌ఎం‌సీ జనరల్‌ ‌బాడీ వి•టింగ్‌ ‌రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ…

మమ్మల్ని ఎస్‌టి జాబితాలో చేర్చండి

సమస్యలపై బండి సంజయ్‌కి వినతి పత్రం అందచేసిన గంగపుత్రులు మౌలాలీలో ప్రజాసంగ్రామ యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ‌వాజ్‌ ‌పేయి కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని కోరారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు…

లిప్ట్ ఇచ్చిన పాపానికి.. ప్రాణాలు తీసి బైక్‌తో పరారీ!

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌లిప్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకున్నది. వలభి సవి•పంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిప్ట్ అడగ్గా.. లిప్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగుడు ఇంజక్షన్‌…

వైభవంగా బతుకమ్మ సంబురాలు

సెప్టెంబర్‌ 25 ‌నుంచి అక్టోబర్‌ 3 ‌వరకు ఉత్సవాల నిర్వహణ భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ సంబురాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నది.…

ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌ ‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌…. ‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…

డబ్బులతో రాష్ట్రంపై బిజెపి దాడికి వొస్తుంది

‌మునుగోడు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18 : ‌డబ్బులతో రాష్ట్రంపై దాడి చేయడానికి బీజేపీ వొస్త్తున్నదని, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారం, డబ్బు, మద్యంతో మునుగోడు ప్రజలను కొనాలని చూస్తుందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం మునుగోడులో కాంగ్రెస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇన్‌ఛార్జ్‌లతో భట్టి విక్రమార్క  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ప్రజలు…

ఉద్యమకారుని బిడ్డకు సీఎం కేసీఅర్‌ ‌నామకరణ

నెరవేరిన తొమ్మిదేళ్ళ తల్లి తండ్రుల కల హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 19 : ‌తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సీఎం  కేసీఆర్‌ ‌చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్‌, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు…

విముక్తి ఉత్సవాల్లో ఎవరిదారి వారిదే

మూడు పార్టీలు మూడు పేర్లతో నిర్వహణ పరస్పర దూషణలకే ప్రాధాన్యం మండువ రవీందర్‌రావు ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి విముక్తి లభించిన రోజును పురస్కరించుకుని దేశ ప్రజలంతా నేటి వజ్రోత్సవాల వరకు ‘స్వాతంత్య్ర దినోత్సవం’ పేర వేడుకలను నిర్వహించుకోవడమన్నది అనవాయితీగా వస్తున్నది. కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ఎవరిని పలకరించినా ఆ రోజును ఒకే పేరుతో…

భారత్‌లో విలీనమైన శుభ సందర్భం

సెప్టెంబర్‌ 17‌కు ఉన్న ప్రత్యేకత అదే విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్‌ ‌సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్‌ ‌శాఖమంత్రి కేటీఆర్‌ అన్నారు.…