Category తెలంగాణ

చెరువుని చెరబట్టారా : చెరువును వందల టిప్పర్ల మట్టితో నింపిన వైనం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 27: అది పదివేల జనాభా కలిగిన గ్రామానికి ఒకనాడు తాగునీరు, సాగునీరు అందించిన చెరువు మండు వేసవిలో సైతం గ్రామానికి అంతటికి వుటాబావిలా పనిచేసిన ఆ చెరువు నేడు కబ్జాకు గురై వందల ట్రిప్పుల మట్టితో నిండిపోయింది రాత్రికి రాత్రి చెరువులో మట్టి పోసి ఆ చెరువును పుడ్చేస్తున్నరు కాపాడవలసిన నాయకులు…

దళిత బంధు స్కీమ్ పుల్లూరు గ్రామం మొత్తం వర్తింప చేయాలి : బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 27: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కేవలం 20 దళిత బంధు స్కీములు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పుల్లూరు గ్రామంలో దాదాపు…

ఉప్పల్ ఈదమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి దయ వల్ల ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్ మహంకాళి అమ్మవారి టెంపుల్ , ఈదమ్మ గుడి ధర్మకర్త నర్సింగ్ రావు ఆహ్వానం మేరకు ఈదమ్మ…

ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయాలి .. లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తాం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ

ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూలై 27 : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయ్యాలి లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ ఘాటుగా పేర్కొన్నారు.కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులతో హ్యాపీ బర్త్డే అని విద్యార్థులను వంగబెట్టి హ్యాపీ బర్త్డేఅనేగా చిత్రించుకుని చెప్పుకోవడం…

రైతు ద్రోహి కేసీఆర్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్

షాద్ నగర్, ప్రజాతంత్ర జులై 27 : తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు నయా పైసా న్యాయం చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ తన తాత జాగీరులా రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్, హర్యానా రైతులకు అప్పనంగా పంచుతున్నాడంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వంపై…

జర్నలిస్టుల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉదృతం చేయాలి : టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షులు కటకం సుభాష్

హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 27 : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆరోగ్య బీమా కార్డును అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షుడు కటకం సుభాష్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం ఎల్బీనగర్ లో పోస్ట్ కార్డు…

ఎస్.ఎన్.డి.పీ పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 26 : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జీ.హెచ్.ఏం.సీ.కమిషనర్ రోనాల్డ్ రోస్ చే కలిసి గడ్డిఅన్నారం డివిజన్, లింగోజిగూడా డివిజన్ల లో పర్యటించారు. ఈ సందర్భంగా వీ.వీ.నగర్ దగ్గర జరుగుతున్న పైపు లైన్ పనులను…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 26 : ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మైసిగండి సర్పంచ్ రామవత్ తులసి రామ్ నాయక్ అన్నారు. బుధవారం మైసిగండి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటి…

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోబడిన తరువాత బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి సహ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి. ఈ…