Category తెలంగాణ

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా హన్మకొండలో వినతిపత్రాన్ని మొఖాన కొట్టిన వైనం సిఎం కెసిఆర్‌ ‌వైఖరిపై విఆర్‌ఏల విస్మయం హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌వీఆర్‌ఏ ‌సంఘం నేతలపై సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హావి•లు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్‌కి వినతి పత్రం అందించగా..వీఆర్‌ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే…

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడోయాత్రపై తెలంగాణ, మహారాష్ట్ర నేతల చర్చలు

కాంగ్రెస్‌ ‌నేత సంపత్‌ ‌నివాసంలో కీలక భేటీ ఇరు రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంపై సమాలోచనలు సమన్వయం కోసం కలిసి చర్చించామన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టి రాహుల్‌ ‌చిలుకూరు, మెదక్‌ ‌చర్చిలు సందర్శించేలా ప్లాన్‌ ‌ ‌రాహుల్‌ ‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఈ నెలలో తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో శనివారం…

ప్రయివేటులో బిల్లులు కట్టలేక పేదోళ్లు ఇబ్బందిపడుతుండ్రూ…

ప్రయివేటులో బిల్లులు కట్టలేక పేదోళ్లు ఇబ్బందిపడుతుండ్రూ… సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావును కోరిన జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌ కార్పొరేట్‌ ‌దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్న పేదలు దవాఖానల యజమానులు వేసే బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారనీ, ఆరోగ్యశ్రీ పథకంపై ఇకనైనా సిఎం కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టాలని…

మోహినీ రూపంలో మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు

భక్తులకు అభయ ప్రదానం ఇస్తూ సాగిన సేవ స్వామిని దర్శించుకుని పులకించిన భక్తులు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ…

9 ‌మెడికల్‌ ‌కాలేజీలు ఎక్కడ ఇచ్చారు

కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్‌ ‌కాలేజీలు కేటాయించామని కిషన్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను…

హైదరాబాద్‌ ‌మెట్రోకు జైపాల్‌ ‌రెడ్డి పేరు

ఉస్మానియా ముందు విగ్రహం పెట్టాలి విగ్రహావిష్కరణలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌సహా నేతల డిమాండ్‌ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత తమదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత కాంగ్రెస్‌ ‌నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా…

‌ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదు..సమస్యలు పరిష్కరించడం లేదు…

జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. అధికారులు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదంటూ….గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ నిరసిస్తూ ఎంపిటిసిలు, సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్లితే…శుక్రవారం జగదేవ్‌పూర్‌ ‌మండల పరిషత్‌ ‌కార్యాలయంలో ఎంపిపి…

రాష్ట్రంలో 46,09,843 సభ్యులతో… 4,30,684 మహిళా స్వయం సహాయక సంఘాలు

8 ఏళ్లలో 65.95 లక్షల కోట్ల బ్యాంక్‌ ‌లింకేజీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు ఈ-కామర్స్ ‌సంస్థలతో ఒప్పందం హైదరాబాద్‌, ‌సెప్టెబర్‌ 30 : ‌జనాభాలో సగమైన మహిళలు సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం.…

గజల్‌ శ్రీ‌నివాస్‌కు లతామంగేష్కర్‌ ‌పురస్కారం

గిన్నిస్‌ ‌వరల్డ్ ‌రికార్డుల గజల్‌ ‌గాయకుడు గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌కు అరుదైన గౌరవం దక్కింది. ’భారతరత్న’ పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ‌జన్మ దినోత్సవం సందర్భంగా మై హోమ్‌ ఇం‌డియా మహారాష్ట్ర , ముమ్మారు ఆధ్వర్యంలో సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్‌ ‌స్మ•తి పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.21,000 వేల పురస్కార పారితోషికాన్ని అందజేయడం జరిగింది.…