Category తెలంగాణ

సమాజ్‌వాదీ పార్టీ అధినేత… యూపి మాజీ సిఎం ములాయం మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌తదితరుల సంతాపం ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ (82) ‌కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో…

9 జిల్లాల్లోని గర్భిణీ స్త్రీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ

ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరగాలి…సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గాలి. త్వరలో 133 మంది మిడ్ వైఫరీ నర్సులకు పోస్టింగ్ లు ఇమ్యునైజేషన్ వందకు వంద శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష హైదరాబాద్ ,ప్రజాతంత్ర ,అక్టోబర్ 10: ఆశాలు, ఎ.ఎన్.ఎంలు ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వైద్య…

ఫాసిజం విధానాలను అమలు చేస్తున్న పాలకులు

భారతీయ ప్రసిద్ధ రచయిత్రి అరుంధతి రాయ్ ప్రధాని అయ్యాక కార్మికుల హక్కులను అణిచివేస్తున్న మోడీ ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిస్టన్ డి.రాజోరియో ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : దేశంలో నిజాయితీ లేని మనుషులను తయారు చేయడమే లక్ష్యంగా ఫాసిజం విధానాలను పాలకులు అమలు చేస్తున్నారని భారతీయ ప్రసిద్ధ…

తెలంగాణలో వ్యూహకర్త పికె గేమ్‌ ‌ప్లాన్‌

‌టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాయి కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు? టిపిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌(‌పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి…

సిరిసిల్ల జిల్లా నేత కార్మికుడి అద్భుత ప్రతిభ

పరిమళాలు వెదజల్లే పట్టు చీరను నేసిన విజయ్‌ ఆవిష్కరించి అభినందించిన మంత్రులు కెటిఆర్‌, ‌హరీష్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్‌ ‌మరోసారి ప్రతిభ చాటుకున్నాడు. ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే…

భారత్‌ ‌జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు

దేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్‌ ‌ధ్యేయం   నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నా…   అది మన ధర్మంపై దాడి చేసేదిగా, చరిత్రను వక్రీకరించేదిగా ఉంది   కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా..   కర్నాటక భారత్‌ ‌జోడో యాత్రలో విలేఖరుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ   32వ రోజు ఉత్సాహంగా కొనసాగిన పాద యాత్ర…

తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర

తాంత్రికుడి సలహాలు పూజలతోనే పార్టీ నల్లపిల్లితో పూజలు చేయిస్తున్న కెసిఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు బిజెపిదే డియా సమావేశంలో బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు మోహన్‌ ‌భగవత్‌పై కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై లక్ష్మణ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

3 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత కెసిఆర్‌దే   బిఆర్‌ఎస్‌ ‌జాతీయపార్టీపై నిర్మలాసీతారామన్‌ ‌విమర్శలు   న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌తీవ్ర రూపం దాలుస్తుంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ను ఇటీవల బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి…

హైదరాబాద్‌ ‌సహా పలు ప్రాంతాల్లో వర్షం

వికారాబాద్‌ ‌జిల్లాలో వాగు ప్రవాహానికి కొట్టుకు పోయిన కారు…చెట్టు అడ్డురావడంతో ప్రాణాలు దక్కించుకున్న దంపతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతుంది. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడింది. వరుసగా రెండో రోజు వర్షం పడింది. ఆకాశం మేఘావృతమై గురువారం…