Category తెలంగాణ

కోమటి రెడ్డి బ్రదర్స్ దిక్కుమాలిన రాజకీయాలు..

అన్న కాంగ్రెస్..  బిజేపీ తమ్ముడు కి వోటెయ్యమంటడు.. మునుగోడు  టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో హైదరాబాదులో మంత్రి హరీష్ రావు సమావేశం రాజీనామా ఎందుకు చేసిండు రాజీనామా ఎందుకు చేశాడో మళ్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి తెలియదు.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాజీనామా..అని మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ.. అన్న కాంగ్రెెస్…

రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 18 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్‌ ‌సీజన్‌లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని…

రాజగోపాల్‌ ‌కోసమే ఉప ఎన్నిక

గెలిస్తే 3 వేల పెన్షన్‌ ఇప్పిస్తాడా బిజెపి పాలిత ప్రాంతాల్లో పెన్షన్లు ఎందుకు పెంచరు? ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు నిలదీత మనుగోడు, ప్రజాతంత్ర: రాజగోపాల్‌ ‌రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వొచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. మద్యం, డబ్బుతో…

షుగర్‌, ‌బిపి రోగులకు ఉచితంగా ఔషధాలు

కేసీఆర్‌ ‌కిట్ల తరహాలో అందించేందుకు సన్నాహాలు దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో సర్కారు నిర్ణయం నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక జిల్లాలో షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌బాధితులకు ఎంతో ఊరట త్వరలోనే సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావుచే ఎన్సీడీ కిట్ల పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌వంటి అసంక్రమిత…

తెలంగాణలోనూ పోటీ చేస్తాం

పోటీకి జనసైనికులు సిద్దం కావాలి కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడతా జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వెల్లడి తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పిలుపునిచ్చారు. త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదాం.. గట్టిగా పని చేయాలని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్‌ ‌కు ఆయన సూచించారు. తెలంగాణలో…

మునుగోడు భూములపై టిఆర్‌ఎస్‌ ‌కళ్లు

మునుగోడు భూములపై టిఆర్‌ఎస్‌ ‌కళ్లు కబ్జాలకు ప్లాన్‌ ‌చేస్తున్న పార్టీ నేతలు ప్రచారంలో విరుచుకు పడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల గుర్తుల రద్దుకు టిఆర్‌ఎస్‌ ‌పిటిషన్‌ ‌హైకోర్టు కొట్టివేయడంపై బండి హర్షం బూర నర్సయ్య గౌడ్‌ ‌చేరికతో మునుగోడులో సమీకరణాలు మారుతాయంటున్న బిజెపి మునుగోడు భూములపై టీఆర్‌ఎస్‌ ‌నేతల కళ్లు పడ్డాయని..టీఆర్‌ఎస్‌…

ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంట

వంటింట్లో మహిళలకు గ్యాస్‌ ‌మంట మోడీ తీరుపై విరుచుకు పడుతూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి..ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆయిల్‌ ‌కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్‌ ‌మంటలు రేపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు…

మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్దోషి..!

వెంటనే విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు కొట్టివేత పై స్టే కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం ..నేడు స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌విచారణ   2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబా మంబయి, అక్టోబర్‌ 14(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌జీఎన్‌ ‌సాయిబాబాకు కోర్టులో ఊరట దక్కింది. ఆయనను నిర్దోషిగా గుర్తిస్తూ బాంబే…

భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా… షాద్‌నగర్‌లో ‘రాహుల్‌’ ‌రాత్రి బస

భారీ ఏర్పాట్లకు శ్రీకారం మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ కాంగ్రెస్‌ అధినేత, యువ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్టు షాద్‌నగర్‌ ‌నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జ్ ‌వీర్లపల్లి శంకర్‌ ‌స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ‌పట్టణంలో…