Category తెలంగాణ

మునుగోడు బిజెపి అభ్యర్థి.. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి భారీగా నగదు బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌‌ఫిర్యాదు మునుగోడు ఎప ఎన్నికలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డికి చెందిన సంస్థ నుండి పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసారని కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి రూ. 5.22 కోట్లు స్థానిక…

టిఆర్‌ఎస్‌ ‌వైఖరిపై విసుగెత్తిన ప్రజలు

ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో అభాసుపాలు : బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ హైదరాబాద్‌, అక్టోబర్‌, అక్టోబర్‌ 30 : ‌మునుగోడు ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్‌ అన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో…

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

వోటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి

దళితులను వంచించిన ఘనుడు కెసిఆర్‌ ‌బిజెపి దళిత ఆత్మగౌరవ సభలో తరుణ్‌ ‌చుగ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. కేసీఆర్‌కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్‌ అహంకారాన్ని దించాలని కోరారు.…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు…రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు

రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు కేంద్రంలో రైతులపై నల్ల చట్టాలతో నడ్డి విరుస్తున్నారు రాష్ట్రంలో గిరిజన దళితు రైతుల భూములను లాక్కుంటున్నారు రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌లేక విద్యార్థుల కలలు చెదిరిపోతున్నాయి నవ భారతావని కోసం ప్రజలు నాంది పలకాలి జడ్చర్ల సభలో రాహుల్‌ ‌గాంధీ టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు రాజకీయ పార్టీలు…

తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర..

మహబూబ్ నగర్ జిల్లా యాత్రలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్‌ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…

అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ ఎత్తివేస్తాం

గిరిజనులకు ఫారెస్ట్ ‌రైట్స్ ‌కింద భూములను అందజేస్తాం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్‌ ‌గాంధీ భరోసా మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర: 2023 ‌సంవత్సరం కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి…

కేసీఆర్‌ ‌డైరెక్షన్‌లో ఫాంహౌజ్‌ ‌డ్రామా

ఎమ్‌ఎల్యేలను ఎందుకు ప్రగతిభవన్‌లో పెట్టారు ఎమ్మెల్యేల కొనుగోలుతో బిజెపికి సంబంధం లేదు తడిబట్టలతో యాదాద్రిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రమాణం యాదాద్రి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్‌ ‌కు సవాల్‌ ‌విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌… ‌యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు.…