మునుగోడు బిజెపి అభ్యర్థి.. రాజగోపాల్ రెడ్డి సంస్థ నుండి భారీగా నగదు బదిలీ
కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ ఫిర్యాదు మునుగోడు ఎప ఎన్నికలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి చెందిన సంస్థ నుండి పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసారని కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్ రెడ్డి సంస్థ నుండి రూ. 5.22 కోట్లు స్థానిక…
