దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారు
జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు ధరణి పోర్టల్లో మొదటి పేరు కేసీఆర్ దే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు మోడీ తన మిత్రులకు, కేసీఆర్ తన బంధువులకు దోచుపెడుతున్నారు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న కేసీఆర్ యాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భారత్ జోడో యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ…
