Category తెలంగాణ

దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌దోచుకుంటున్నారు

జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు ధరణి పోర్టల్‌లో మొదటి పేరు కేసీఆర్‌ ‌దే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు మోడీ తన మిత్రులకు, కేసీఆర్‌ ‌తన బంధువులకు దోచుపెడుతున్నారు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న కేసీఆర్‌ ‌యాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్‌ ‌మీటింగ్‌లో రాహుల్‌ ‌గాంధీ…

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం బుధవారం జరిగిన రాహుల్‌ ‌గాంధీ యాత్రకు భద్రత ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. మూడంచెల భద్రతా వలయాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయనకు ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జి దళం ఉన్నప్పటికీ, ప్రజలను నిలువరించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మియాపూర్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద డివైడర్‌పై…

నేటితో ముగియనున్న మునుగోడు ప్రచారం

పరస్పర విమర్శలతో వేడెక్కిన వాతావరణం మునుగోడు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. అన్ని పార్టీల నేతలు ఊరూరా వోటర్లను అభ్యర్థించే పనిలో పడ్డాయి. కాంగ్రెస్‌, ‌బిజెపిలతో పాటు అధికార టిఆర్‌ఎస్‌ ‌కూడా జోరుగా ప్రచారం చేపట్టింది. పరస్పర…

ఇక యాదాద్రిలోనూ బ్రేక్‌ ‌దర్శనాలు

తొలిరోజు 117 మందికి దర్శనం యాదాద్రి : ‌రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రేక్‌ ‌దర్శన సదుపాయం సోమవారం నుంచి అమలులోకి వొచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్‌ ‌దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వయంభూను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…

మునుగోడు ఎన్నిక ఏర్పాట్లు పూర్తి

298 పోలింగ్‌ ‌కేంద్రాలు…అన్ని కేంద్రాల్లో వెబ్‌ ‌కాస్టింగ్‌ ‌రాష్ట్ర ఎన్నికల ధ్రానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌తెలిపారు. నవంబర్‌ 3‌న జరిగే ఎన్నకల రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల పోలింగ్‌ ‌జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది వోటర్లు…

రాహుల్‌ ‌జోడో యాత్రలో పాల్గొనండి

రేపటి భవిష్యత్‌ ‌కోసం కదలిరండి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతూ యాత్రలో పాల్గొనాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్‌ ‌కోసం రాహుల్‌కు మద్దతుగా నిలవాలని…

షాద్‌నగర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు విశేష స్పందన

నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ అడుగడుగునా రాహుల్‌ ‌గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 31 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్‌ ‌నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…

తెలంగాణా ఆత్మ గౌరవాన్ని కొనలేరు ..!

దిల్లీ బ్రోకర్లు కొందామని చూశారు వారికి మన ఎంఎల్‌ఏలు తగిన బుద్ధి చెప్పారు అవసరం లేని ఉప ఎన్నిక వొచ్చింది వొడ్లు కొనని మోదీకి ఎంఎల్‌ఏలను కొనడం చేతవుతుంది కార్పొరేట్ల జేబులు నింపడానికే మోదీ ప్రభుత్వం పని చేస్తుంది వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం ఆలోచించి వోటేస్తే మునుగోడు, రాష్ట్రం, దేశం బాగు పడుతుంది…

ఇక రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జిఓ జారీ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌రాష్ట్రంలో సిబిఐ నేరుగా దర్యాప్తు చేసుకోవడానికి ఇదివరకు ఉన్న అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జీఓ 51ని జారీ చేశారు. గతంలో సిబిఐకి ఇచ్చిన…