వారాణసీలో 3.85 కిమీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే
హైదరాబాద్, పిఐబి, మార్చి 29 : వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే నిర్మాణాన్ని చేపట్టడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే నిర్మాణ పనులు…
