Category తెలంగాణ

వారాణసీలో 3.85 కిమీ పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 29 : వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే నిర్మాణాన్ని చేపట్టడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే నిర్మాణ పనులు…

ఇతర దేశం నుండి తీసుకువొచ్చిన చీతాకు నాలుగు పిల్లలు

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 29 : భారత్‌కు 2022 సెప్టెంబర్‌ 17‌న తీసుకు వొచ్చిన చీతాలలో ఒక చీతాకు నాలుగు పిల్ల చీతాలు పుట్టినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ ‌ట్వీట్‌ను ప్రధాన మంత్రి షేర్‌ ‌చేస్తూ…

నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు

కేటీఆర్‌ ‌కనుసన్నల్లోనే సిట్‌ ‌విచారణ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పుగా ఎలా చెప్తారు దోషులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారి శ్రీనివాస్‌ ‌ట్రాక్‌ ‌రికార్డు సరిగ్గా లేదు ఇప్పటి వరకూ వేసిన ఒక్క సిట్‌ ‌కూడా నివేదిక ఇవ్వలేదు సీబీఐ, ఈడీ, ఏసీబీలతో ప్రత్యేక సిట్‌ ‌వేయాలి ఫిర్యాదుకు సీబీఐ, ఈడీ…

పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ

హాల్‌ ‌టిక్కెట్లు డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకుపే వెసులుబాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ కొనసాగుతున్నది. ఎస్‌సీటీ పీసీ , ఎస్‌సీటీ పీసీ పోస్టులకు ఏప్రిల్‌ 2‌న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ ‌లెవల్‌ ‌పోలీసు రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు ప్రకటించింది. 2వ తేదీన ఉదయం 10 నుంచి…

అత్యంత సుందరంగా హైదరాబాద్‌

కార్పొరేట్‌ ‌రెస్పాన్స్‌బిలిటీ కింద చెరువుల అభివృద్ధితో సుందరకీరణ చెరువుల్లో పట్టా భూములు ఉంటే మరోచోట కేటాయింపు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్‌..ఒప్పంద పత్రాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : హైదరాబాద్‌ ‌సుంపదరీకరణ..అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎస్‌ఆర్‌…

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఎర్రమంజిల్‌లో 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌…

తెలంగాణలో వైద్య విద్య విప్లవం..

మారుమూల జిల్లాకు సైతం మెడికల్‌ ‌కాలేజీలు తి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు, 7 పీజీ సీట్లు ఈ ఏడాది 9 మెడికల్‌ ‌కాలేజీలతో గణనీయంగా పెరుగనున్న సీట్ల సంఖ్య కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్‌ ‌కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్‌ ‌కాలేజీల పై…

వడగండ్ల రైతులకు తక్షణం సాయం

రూ.పదివేలు అందించాలని ఆదేశం పోడుపట్టాల పంపిణీకి సిద్ధం కండి రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించండి అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయానికి చర్యలు సిఎస్‌, అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్‌ ‌భద్రాచలం కల్యాణానికి కోటి….సిఎం ప్రత్యేక నిధుల నుంచి విడుదల…మంత్రి కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : అకాలంగా…

సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

ఆందోళన కలిగిస్తున్న సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌లు సిపిఆర్‌ ‌చేస్తే బతికే ఛాన్స్…‌సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్‌ ‌పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని…