Category తెలంగాణ

‌ప్రగతిభవన్‌ ‌డొంక కదులుతుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‘‌టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌…‌తీగలాగితే ప్రగతిభవన్‌ ‌డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. వి•కు అర్థం అవుతుందా పరువు గల కేటీఆర్‌ ‌గారూ…?’ అంటూ టిఎస్‌పిఎస్‌సి విచారణలో పురోగతిపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్‌, ‌కమిటీ సభ్యుడు…

సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం

రైతులు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు నల్లచట్టాల విషయ&ంలో అది రుజువయింది రైతులు చనిపోయినా క్షమాపణ చెప్పని ప్రధాని బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులతో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే సాధ్యం కానిదేదీ…

కోటికి చేరువగా కంటివెలుగు పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం ఇప్పటివరకు 47 రోజుల్లో 96,07,764 మందికి కంటి పరీక్షలు 15,65,000 మందికి రీడింగ్‌ అద్దాలు 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్‌ అద్దాలు అవసరమని గుర్తింపు కంటి సమస్యలు లేని వారు 68,73,020 హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 01 : ‌ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కంటి వెలుగు  వైద్య శిబిరాలలో…

తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్‌ ‌రైలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌తెలుగు రాష్ట్రాల మధ్యన రెండవ వందేభారత్‌ ‌రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 8‌వ తేదీన సికింద్రాబాద్‌ ‌నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌-‌తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌,…

నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ ‌స్టేడియంలో తొలి ఐపిఎల్‌

సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్ ‌మధ్య పోరు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి చౌహాన్‌ హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ఐపీఎల్‌ 16‌వ సీజన్‌ ‌లో భాగంగా హైదరాబాద్‌ ‌లోని ఉప్పల్‌ ‌స్టేడియం వేదికగా 7 మ్యచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో  ఈనెల 2వ తేదీ ఆదివారం మొదటి మ్యాచ్‌ ‌సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్…

సహజ వాయువు రంగంలో అమలులోకి యూనిఫైడ్‌ ‌టారిఫ్‌

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 31 : సహజ వాయువు రంగంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సంస్కరణ అయిన యూనిఫైడ్‌ ‌టారిఫ్‌ను అమలులోకి తీసుకు వొచ్చినట్లు పెట్రోలియ్‌ ఎం‌డ్‌ ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ‌రెగ్యులేటరీ బోర్డు తెలియజేసింది. ఇది శక్తి మరియు సహజ వాయువు రంగంలో ఇది ఒక చెప్పుకోదగినటువంటి సంస్కరణ అని ప్రధాన మంత్రి నరేంద్ర…

ఉద్యోగంలో నిత్యం ఒత్తిడి…. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

రంగారెడ్డి, మార్చి 31 : నగర శివారు నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పుప్పాలగూడ లో నివాసం ఉంటున్న వినోద్‌ ‌కుమార్‌ అనే సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ ‌తన గదిలో.. గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  వినోద్‌ ఉద్యోగం విషయంలో.. తను పనిచేస్తున్న సంస్థ…

రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ‌మార్చి 30 : గోషామహల్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబై లో కేసు నమోదైంది. గత జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్‌పై ముంబై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. జనవరి 29న ముంబైలో…

పెట్రో ధరలు భారీగా పెంచి కేంద్రం దోపిడీ

కార్పొరేట్లకు మేలు కలిగేలా చర్యలు బ్యారెల్‌ ‌ధరలు తగ్గినా తగ్గని పెట్రో ధరలు బిజెపిని వొదిలించుకుంటేనే ధరాఘాతం నుంచి విముక్తి మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌…‌కేంద్రానికి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని…