Category తెలంగాణ

అన్నదాతలూ…ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు

వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం ప్రకటించారని మంత్రి వెల్లడి సిఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హరీష్‌రావు ఆత్మీయ భరోసా సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : అన్నదాతలు ధైర్యంగా ఉండాలి. రైతు నాయకుడు కేసీఆర్‌ ‌సిఎంగా ఉన్నటువంటి  రైతు ప్రభుత్వం.…

నష్టాల నట్టేట్లో రైతులు..

ప్రకృతి వైపరీత్యం ఒక వైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు.. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలంటున్న రైతు సంఘాలు ( మండువ రవీందర్‌రావు ) రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పంట నష్టానికి ప్రకృతి వైపరీత్యం ఒకవైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు కారణంగా మారాయి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అదిగమించి,…

రైతులు చస్తుంటే రాజకీయ సభలా: మండిపడ్డ రేవంత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌లపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే..అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతు న్నారని రేవంత్‌ ‌విమర్శించారు. వీళ్లకు మానవత్వం ఉందా? అని…

అకాల వర్షాలతో అంతా అతలాకుతలం

తీవ్ర పంట నష్టం…దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ప్రభుత్వం అప్రమత్తం….ముందస్తు చర్యలకు అధికారులకు హెచ్చరిక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రక్షణ చర్యలకు ఆదేశం హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం నిర్మల్‌ ‌జిల్లాలో పిడుగుపాటుతో మేకల కాపరి, పదుల సంఖ్యలో మేకలు మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మంగళవారం కురిసిన…

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

మందుపాతరతో పోలీస్‌ ‌బలగాల మినీ వాహనం పేల్చివేత 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి – నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కూంబింగ్‌ ‌నిర్వహించుకుని మినీ వాహనంలో జవాన్లు తిరిగి వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు వాహనం మందు పాతర…

రైతులకు అండగా నిలబడదాం…

పొలాల్లోకి వెళ్లి పంట నష్టంపై వివరాలు సేకరించండి గురువారం  జిల్లా కలెక్టర్లకు పంట సాయంపై వినతి పత్రాలు ఇవ్వండి ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుదాం జిల్లా అధ్యక్షులు, కిసాన్‌ ‌మోర్చా నేతలకు బండి సంజయ్‌ ఆదేశం బూత్‌ ‌స్వశక్తీకరణ అభియాన్‌, ‌మన్‌ ‌కీ బాత్‌ 100‌వ ఎపిసోడ్‌ ‌ను సక్సెస్‌ ‌చేయాలని పిలుపు…

కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపడే నాయకుడు ప్రతిపక్షాల్లో లేడు

తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శమే… 30 శాతం జాతీయ అవార్డులు తెలంగాణకే కెసిఆర్‌ ‌పాలనతోనే సాధ్యమయ్యింది సిరిసిల్ల ప్లీనరీ సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 :  ‌సీఎం కేసీఆర్‌ ‌కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకరు మెదడు లేని బంటి..ఇంకొకరు పార్టీలు మారే…

రాగల మూడురోజుల్లో తేలికపాటి వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజులు  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌  ‌కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం…

కెసిఆర్‌కు అవకాశమిస్తే అవినీతి తెరతీసారు

కాంగ్రెస్‌ ‌గెలుపుతోనే సుపరిపాలన సాధ్యం డియాతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నిధులు, నియామకాలు లేకుండా దోపిడీ చేశారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల…