Category తెలంగాణ

పునర్నిర్మాణం @తెలంగాణ…

సీఎం కేసీఅర్ వల్లే సాధ్యం *మంత్రి హరీశ్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: నాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను నేడు ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. “నాడు…

చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…

శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15:  అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’  హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.…

ఆగస్టు కల్లా సిద్ధిపేటకు రైలు..

తుది దశకు  సిద్ధిపేట-మిట్టపల్లి రైల్వే స్టేషన్‌ ‌పనులు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి…పలుమార్లు సమీక్షలు, పనుల పరిశీలన సిద్ధిపేట ట్యాగ్‌ ‌లైన్‌ ‌సిద్ధిపేట జిల్లా… గోదావరి జలాలు.. రైలు.. ఈ మూడు కలలు ఉండే  అందులో సిద్దిపేట జిల్లా 2016లో సిద్దిపేట జిల్లా సాకారమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో మత్తళ్లు దుంకే జలసిరులు మన కళ్ల…

ధరణి పోర్టల్‌తో కొత్త భూ సమస్యలు

పథకం ప్రాకారం గులాబీ నేతల ఆక్రమణలు ప్రగతిభవన్‌ ‌వేదికగా పెద్ద ఎత్తున భూదందాలు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు ధరణి పోర్టల్‌ ‌తెచ్చింది ప్రజల కోసం కాదని..గులాబీ లీడర్ల భూ దందా కోసమేనని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ‌వచ్చాక కొత్త భూ సమస్యలు పుట్టుకుని వచ్చాయన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం…

ముందు కర్ణాటక…తరవాత తెలంగాణ

అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయే:రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌సిప్లింగ్‌జ్‌కు పదిలక్షల నజరానా ప్రకటన కర్ణాటకలో తరవాత తెలంగాణలో అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది నుంచి మళ్లీ కాంగ్రెస్‌ ‌ప్రభంజనం ప్రారంభం కాబోతున్నదని అన్నారు.  కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని అన్నారు. శుక్రవారం…

రబీలో 15 లక్షల పారాబాయిల్డ్ ‌రైస్‌ ‌సేకరణ

ఎఫ్‌సిఐని ఆదేశిస్తూ తెలంగాణకు కేంద్రం అనుమతి రా రైస్‌ ‌సేకరన గడువు 31 వరకు పెంచిన  కేంద్రం వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో  కేందప్రభుత్వం   2021-22 రబీ పంట కాలానికి 15 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల పారాబాయిల్డ్ ‌రైస్‌ను  రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌…

Hindu Ekta Yatra హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’

లక్ష మంది వస్తారని అంచనా    నేడు జగిత్యాల బంద్ కు పిలుపు  ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర మే 12: తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…

సమ్మెలో పంచాయతీ కార్యదర్శులు

పల్లెల్లో పేరుకుపోతున్న సమస్యలు -15వ రోజుకు చేరిన కార్యదర్శుల నిరసనలు -వసూలు కాని ఆస్తి, నల్లా పన్నులు : ఇబ్బందుల్లో సర్పంచులు -ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వీసును రెగ్యులరైజ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ జూనియర్‌ ‌పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. 15 రోజులుగా…

యాసంగి జొన్న పంటకు మద్దతు ధర 

సీఎం కేసీఅర్ నిర్ణయం..ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్రజాతంత్ర మే 12:రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ,  2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను…